Telugu » Latest News
ఇటీవలే అమెరికా వెళ్లిన ఎన్టీఆర్.. అక్కడ ఫ్యాన్స్ మీట్ లో పాల్గొన్నాడు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్.. అభిమానుల పై ఎమోషనల్ కామెంట్స్ చేశాడు.
కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ విమర్శలు చేశారు. ఇప్పటికీ తొమ్మిదేళ్లు అవుతున్నా పునర్విభజన చట్టంలోని హామీలను కేంద్రం నెరవేర్చలేదని విమర్శించారు. సీఐఐ రాష్ట్ర వార్షిక సమావేశంలో కేంద్రంపై మంత్రి కేటీఆర్ విమర్శలు చేశారు.
"ఖర్గే జీ... కాంగ్రెస్ అధ్యక్షుడిగా మిమ్మల్ని నిజంగా మీ పార్టీ నేతలే ఎన్నుకున్నారని మీరు భావిస్తే మీరు ఓ విషయంపై స్పందించండి. రాహుల్ గాంధీ చేసిన బాధ్యతారహిత, సిగ్గుమాలిన వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా? భారత్ లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించ
తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. దేశపతి శ్రీనివాస్, కుర్మయ్యగారి నవీన్ కుమార్, చల్లా వెంకట్రమి రెడ్డి పేర్లను సీఎం ఖరారు చేశారు. ఈ నెల9న వీళ్లు నామినేషన్ వేయబోతున్నారు. ఈ మేరకు సీఎం కేస
Moto G73 5G Launch India : ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం మోటో (Moto) నుంచి సరికొత్త 5G ఫోన్ వచ్చేస్తోంది. అధికారిక లాంచ్కు ముందే Moto G73 5G ఫుల్ స్పెసిఫికేషన్లు రివీల్ అయ్యాయి. షెడ్యూల్ ప్రకారం.. మార్చి 10న భారత మార్కెట్లో లాంచ్ కానుంది.
నంద్యాల జిల్లాలో ఫారెస్ట్ అధికారుల ఆపరేషన్ 'తల్లి పులి' కొనసాగుతోంది. తల్లి పులి కోసం అధికారులు విస్తృతంగా సెర్చ్ చేస్తున్నారు. తల్లి పులి నెంబర్ T-108 గా గుర్తించారు ఫారెస్ట్ అధికారులు. పిల్లలకు దూరమైన తల్లి పులి ప్రవర్తనను అంచనా వేయలేమన్న అట
సరిహద్దుల్లో చైనా ఆగడాలపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. యూకే పర్యటనలో ఉన్న ఆయన ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. లద్దాఖ్, అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో చైనా సైనికులు మోహరించడం.. ఉక్రెయిన్ లో చోటుచేసుకుంటున్న పరిణామ
Anantapur Lok Sabha constituency: అనంతపురం.. ఆ పేరులో ఓ బేస్ ఉంటుంది. అక్కడి రాజకీయంలో హీట్ ఉంటుంది. మరి.. ఈసారి ఎన్నికల్లో.. అక్కడ ఛేంజ్ ఉంటుందా? దీనిమీదే.. ఇప్పుడు అనంతలో సీరియస్ డిబేట్ నడుస్తోంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తాజాగా అరెస్ట్ అయిన అరుణ్ రామచంద్ర పిళ్లై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బినామీ అని..ఆమె ఆదేశాల మేదరకు పిళ్లై పనిచేశాడు అని ఈడీ స్పష్టంచేసింది. ఇటీవల అరుణ్ రామచంద్ర పిళ్లైని ఈడీ అధికారులు రెండు రోజులపాటు ప్రశ్నించగా తాన
విక్టరీ వెంకటేష్, రానా దగ్గుపాటి కలిసి నటిస్తున్న వెబ్ సిరీస్ 'రానా నాయుడు'. మార్చి 10 నుంచి నెట్ ప్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది. కాగా ఈ సిరీస్ ప్రమోషన్స్ లో.. ఈ సిరీస్ ని ఫ్యామిలీ తో కలిసి చూడకండి అంటూ వెంకటేష్, రానా ఉచిత సలహా ఇస్తున్నారు.