Telugu » Latest News
గుజరాత్ తీరంలోని అరేబియా సముద్రం మీదుగా దేశంలోకి డ్రగ్స్ రవాణా అవుతున్నాయని ఇంటెలిజెన్స్ సమాచారం అందింది. దీంతో గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్), తీర రక్షక దళం ఆధ్వర్యంలో సంయుక్తంగా నిఘా పెంచారు. సోమవారం రాత్రి ప్రత్యేక ఆపరేషన్
Elon Musk Bodyguards : ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ (Twitter) బాస్ ఎలాన్ మస్క్ (Elon Musk)కు భయం పట్టుకుంది. బయటకు అడుగు పెట్టాలంటేనే గజగజ వణికిపోతున్నాడు. సెక్యూరిటీ, బాడీగార్డులు లేకుండా బయటకు కూడా రావడం లేదు.
పాత ఢాకా నగరం, సిద్ధిక్ బజార్లో ఉన్న ఒక ఏడంతస్థుల బిల్డింగులో మంగళవారం సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో పేలుడు సంభవించింది. శానిటరీ ఉత్పత్తులు ఉన్న ఈ బిల్డింగ్ కింది అంతస్థులో భారీ పేలుడు జరిగింది. ఈ పేలుడు ధాటికి 14 మంది మరణించారు.
కాకతీయ మెడికల్ కాలేజీ విద్యార్థిని ప్రీతి మృతి కేసు రోజుకో మలుపు తీసుకుంటోంది. ప్రీతి మృతికి కారణమైన హానికర ఇంజెక్షన్ ఏంటనే అంశంపై ఇప్పటికీ ఉత్కంఠ కొనసాగుతోంది. టాక్సికాలజీ రిపోర్టుతో ప్రీతి మృతి కేసు కీలక మలుపు తిరిగింది. ప్రీతి శరీరంలో
విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టోర్నీలో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్స్ తలపడ్డాయి. టాస్ గెలిచిన యూపీ వారియర్స్ ఫీల్డింగ్ చేసింది.
టాలీవుడ్లో వరుస సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, ఇటీవల ‘వినరో భాగ్యము విష్ణుకథ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చే
రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో కిషన్ రెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వానికి అనేక అంశాలపై లేఖ రాసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర సహకారంతో చేపట్టాల్సిన ప్రాజెక్టుల వ
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ నటించిన ‘పఠాన్’ మూవీ బాక్సాఫీస్ను ఏ విధంగా షేక్ చేసిందో మనం చూశాం. ఈ సినిమా భారీ అంచనాల మధ్య జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ కాగా, ఈ సినిమాలోని యాక్షన్, షారుక్ పవర్ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ బాలీవ
ప్రపంచ వ్యాప్తంగా ఫాక్స్కాన్ టెక్నాలజీ గ్రూప్ ఏ దేశ కేంద్రంగా తమ కార్యకలాపాలు కొనసాగిస్తోంది? దాని చరిత్ర ఏంటి? వంటి పూర్తి విషయాలను తెలుసుకుందాం. ఫాక్స్కాన్ టెక్నాలజీ గ్రూప్ తైవాన్ కు చెందిన కంపెనీ. హాన్ హై ప్రెసిషన్ ఇండస్ట్రీ కో లిమ
రామ్ చరణ్ ఇటీవల ఆస్కార్ అవార్డుల వేడుకల్లో పాల్గొనేందుకు ఒక్కడే అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. తాజాగా తన భార్య ఉపాసన కూడా అమెరికా వెళ్ళింది. ఇక రామ్ చరణ్ ఆస్కార్ ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉంటున్నాడు. ఇంత బిజీ టైములో కూడా తన భార్య ఉపాసన కోసం