Telugu » Latest News
మార్చి నెలలో బ్యాంకులు 12 రోజులు మూతపడనున్నాయి. హోలీ సహా ఉగాది, శ్రీరామనవమితో పాటు పలు పండుగలు ఉన్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్చిలో బ్యాంక్ సెలవుల జాబితాను విడుదల చేసింది.
మణిపూర్ లో స్వల్ప భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.2గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ పేర్కొంది.
బాహుబలి 2 సినిమా ఫుల్ రన్ లో కేవలం హిందీలోనే 512 కోట్ల షేర్ కలెక్షన్స్ సాధించి అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా రికార్డ్ సృష్టించింది. పఠాన్ సినిమా ఇప్పటికే 1020 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించగా, అందులో కేవలం 525 కోట్ల షేర్ కలెక్షన్స్ ని మాత్రమ
మూడో టెస్టుకు వేదిక అయిన హోల్కర్ స్టేడియం (ఇండోర్)లో టీమిండియా స్పిన్నర్ అశ్విన్ కు మెరుగైన రికార్డు ఉంది. ఈ పరిస్థితుల్లో అశ్విన్ బంతుల్ని స్వీప్ షాట్లు ఆడేందుకు ప్రయత్నిస్తే అసలుకే మోసం వస్తుందని, అందుకే సాంప్రదాయ షాట్లకే ప్రయత్నించాలని
రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. దీని గురించి అందరూ మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలో అయితే మరీ ఎక్కువ చేస్తున్నారు. హిందీ సినిమా, ప్రాంతీయ సినిమాలు రెండూ భారతీయ సినీ పరిశ్రమలే, అది గుర్తుంచుకోవాలి. ఒకదానితో ఒకటి పోల్చడం కరెక్ట్ కాదు........................
తాజాగా బాలీవుడ్ లో జీ సినీ అవార్డ్స్ 2023 ఘనంగా జరిగాయి. జీ సినీ అవార్డ్స్ 2023 వేడుకలు ముంబైలో ఆదివారం సాయంత్రం గ్రాండ్ గా జరగగా అనేక మంది బాలీవుడ్ స్టార్లు విచ్చేశారు............
ఢిల్లీలో ఆప్ అధికారంలోకి వచ్చిన నాటినుంచి సీఎం కేజ్రీవాల్ ప్రభుత్వంలో సిసోడియా కీలక వ్యక్తిగా కొనసాగుతున్నారు. వరుసగా ఎనిమిది సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ప్రస్తుతం అతని చేతిలో 18 శాఖలు ఉన్నాయి. కీలకమైన శాఖల నిర్వహణ సిసోడియా పర్యవేక్
కంగనా ఇటీవల ట్విట్టర్లో #ASKKangana పేరుతో అభిమానులతో చిట్ చాట్ నిర్వహించింది. పలువురు అభిమానులు, నెటిజన్లు ప్రశ్నలు అడగగా వాటికి సమాధానాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ బాలీవుడ్ యువ హీరో కార్తీక్ ఆర్యన్ గురించి..................
ఏపీ, తెలంగాణలో మరో 10 ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది. మార్చి 29తో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుండటంతో నోటిఫికేషన్ విడుదల చేసింది.
దుబాయ్లో ప్రొఫెషనల్ కెరీర్లో ఆఖరి మ్యాచ్ ఆడిన సానియా మీర్జా మరోసారి మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. ఆమె సన్నిహితులు, కుటుంబ సభ్యులు, అభిమానుల సమక్షంలో ఎగ్జిబిషన్ మ్యాచ్లతో ఆటకు సంపూర్ణంగా వీడ్కోలు పలకనుంది. మార్చి 5న హైదరాబాద్లోని ఎల్బీ స