Telugu » Latest News
టొమాటోస్లో అధిక స్థాయిలో లైకోపీన్ ఉంటుంది, ఇది చర్మం సూర్యరశ్మికి వ్యతిరేకంగా పోరాడటానికి సహాయపడుతుంది. అలాగే కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రేరేపించడంలో సహాయపడే విటమిన్ సి యొక్క మూలం. టమోటో తీసుకోవటం వల్ల చర్మం కాంతి వంతంగా మారుతుంది.
2020లో బాగ్దాద్లో డ్రోన్ దాడిలో ఇరాన్ మిలిటరీ కమాండర్ ఖాసిమ్ సులేమానీని అమెరికా బలగాలు హతమార్చిన విషయం విధితమే. తర్వాత అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో పలు సార్లు అమెరికాను ఇరాన్ హెచ్చరించింది.
నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గంలో ఓ తండ్రి తన కూతురిని హత్య చేశాడు. కూతురు ప్రసన్న గొంతు కోసి చంపేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రాజమౌళి మాట్లాడిన స్పీచ్ ఇప్పుడు వైరల్ గా మారింది. రాజమౌళి హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల కార్యక్రమంలో ‘బెస్ట్ స్టంట్స్’, ‘బెస్ట్ యాక్షన్ మూవీ’, ‘బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్’ అవార్డుల్ని అందుకొని వేదికపై మాట్లాడాడు. రాజమౌళి
ఓట్ మీల్ లోని ఫైబర్ చక్కెర విచ్ఛిన్నతను తగ్గించడంలో సహాయపడుతుంది. ఫలితంగా, ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలలో ఆకస్మిక స్పైక్లను నివారిస్తుంది. పరిశోధన ప్రకారం, ఒక వ్యక్తి ప్రతిరోజూ 25-30 గ్రాముల ఫైబర్ను తీసుకోవాలి. ఉదాహరణకు, వోట్మీల్ యొక్క ప్రత
బాదంపప్పులో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి, ఇది లీన్ కండర ద్రవ్యరాశి అభివృద్ధికి సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన కొవ్వులను కలిగి ఉంటాయి. మొత్తం బాడీ మాస్ ఇండెక్స్ను నిర్వహించడంలో , తగ్గించడంలో సహాయపడతాయి. తద్వారా బరువు తగ్గుతారు.
అదానీ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం తీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రజల డబ్బులతో కేంద్రం ఆటలాడుతుందంటూ ఆరోపించారు. తన ట్విటర్ ఖాతా ద్వారా కేంద్రంపై కవిత ప్రశ్నల వర్షం కురిపించారు.
తాజాగా RRR సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని అవార్డులు వచ్చాయి. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల్లో RRR సినిమా ఏకంగా అయిదు అవార్డుల్ని కొల్లగొట్టి అనేక హాలీవుడ్ సినిమాలను వెనక్కి నెట్టింది...................
ప్రస్తుతం 95వ ఆస్కార్ వేడుకలు మార్చ్ 12న జరగనున్నాయి. ఇప్పటికే ఈ వేడుకలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 94 ఏళ్ళ ఆస్కార్ చరిత్రలో మొదటి సారి ఆస్కార్ నిర్వాహకులు క్రైసిస్ టీంని ఏర్పాటు చేశారు. గతేడాది జరిగిన సంఘటన...............
నేను స్లిమ్ గా అవ్వటానికి ప్రధాన కారణం తన సతీమణి బ్రాహ్మిణి అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చెప్పారు. యువగళం పాదయాత్ర సందర్భంగా తిరుపతిలో ‘హలో లోకేశ్’ కార్యక్రమంలో యువత అడిగిన ప్రశ్నలకు లోకేశ్ సమాధానాలు ఇచ్చారు. మీరు స్లిమ్