Telugu » Latest News
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి నారాయణ రెండో కుమార్తె నివాసంలో ఏపీ సీఐడీ సోదాలు నిర్వహించింది. హైదరాబాద్, మాదాపూర్, కొండాపూర్ శరణి నివాసంలో ఏక కాలంలో సీఐడీ అధికారుల తనిఖీలు చేశారు.
నందమూరి బాలకృష్ణ నటించిన రీసెంట్ మూవీ ‘వీరసింహారెడ్డి’ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేనల్ హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని పూర్తి ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కించగా, బాలయ్య మర
వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ ఇన్వెస్టిగేషన్ పేరుతో డ్రామా జరుగుతుందని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. నిందితులు అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నది నిజం అయితే ఎప్పుడో బయటకి వచ్చేదన్నారు. అక్కడ అందరి ఇల్లు 100 మీటర్ల దూరంలోని ఉంటాయని తెలిపార
ఈ మధ్య కాలంలో కమర్షియల్ యాడ్స్ ని కూడా హాలీవుడ్ రేంజ్ లో చిత్రీకరిస్తున్నారు. ఇటీవల విజయ్ దేవరకొండ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న థమ్స్ అప్ యాడ్ లో హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ తో అదరగొట్టేశాడు. తాజాగా మహేష్ బాబు కూడా తన కొత్త యాడ్ లో హాలీ
అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఏజెంట్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తుండగా, పూర్తి స్పై థ్రిల్లర్ మూవీగా ఈ చిత్రాన్ని చిత్ర యూనిట్ రూపొందించ
Airtel Xstream Fiber Plan : భారతి ఎయిర్టెల్ (Airtel) ఒకటి. ఎయిర్టెల్ అందించే మొబైల్ ప్రీపెయిడ్ లేదా పోస్ట్పెయిడ్ కనెక్షన్ నుంచి బ్రాడ్బ్యాండ్ సర్వీసుల వరకు అన్ని కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది.
హైదరాబాద్ బోయిన్ పల్లిలో విషాదం చోటు చేసుకుంది. జిమ్ లో గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి చెందాడు. వ్యాయమం చేస్తుండగా 24 ఏళ్ల విశాల్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.
బాలీవుడ్ లో బయోపిక్ ల ట్రెండ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజిలో ఉన్న బయోపిక్.. భారత దిగ్గజ క్రికెటర్ గంగూలీ బయోపిక్. ఇక ఈ మూవీలో గంగూలీ పాత్రను పోషించేది ఆ హీరో అంటూ రోజుకో వార్త వినిపిస్తూనే ఉంటుంది. ఇటీవల కాలంలో ఈ పాత
ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్ గా జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా రాజ్ భవన్ లో కొత్త గవర్నర్ అబ్దుల్ నజీర్ తో ప్రమాణ స్వీకారం చేయించారు.
మార్చి నెలలో పెళ్లిళ్లు, శుభకార్యాలు ఎక్కువగా ఉన్నాయని, రద్దీకి అనుగుణంగా బస్సులను ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు. అద్దె బస్సులపై 10 శాతం రాయితీ కల్పిస్తోన్న విషయాన్ని ప్రజలకు వివరించాలని చెప్పారు. ముందస్తు రిజర్వేషన్కు రాయితీ కల్పిస్తు