Telugu » Latest News
హైదరాబాద్ బోయిన్ పల్లిలో విషాదం చోటు చేసుకుంది. జిమ్ లో గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి చెందాడు. వ్యాయమం చేస్తుండగా 24 ఏళ్ల విశాల్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.
బాలీవుడ్ లో బయోపిక్ ల ట్రెండ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజిలో ఉన్న బయోపిక్.. భారత దిగ్గజ క్రికెటర్ గంగూలీ బయోపిక్. ఇక ఈ మూవీలో గంగూలీ పాత్రను పోషించేది ఆ హీరో అంటూ రోజుకో వార్త వినిపిస్తూనే ఉంటుంది. ఇటీవల కాలంలో ఈ పాత
ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్ గా జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా రాజ్ భవన్ లో కొత్త గవర్నర్ అబ్దుల్ నజీర్ తో ప్రమాణ స్వీకారం చేయించారు.
మార్చి నెలలో పెళ్లిళ్లు, శుభకార్యాలు ఎక్కువగా ఉన్నాయని, రద్దీకి అనుగుణంగా బస్సులను ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు. అద్దె బస్సులపై 10 శాతం రాయితీ కల్పిస్తోన్న విషయాన్ని ప్రజలకు వివరించాలని చెప్పారు. ముందస్తు రిజర్వేషన్కు రాయితీ కల్పిస్తు
Apple iPhone 15 : ఆపిల్ నుంచి సరికొత్త ఐఫోన్ మోడల్ గ్లోబల్ మార్కెట్లోకి వచ్చేస్తోంది. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఐఫోన్ 15 మోడల్ ఎట్టకేలకు కొత్త నాచ్ డిజైన్తో రాబోతోంది.
నగరంలోని అంబర్పేటలో ఒక చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేసి హతమార్చిన అనంతరం రాష్ట్రవ్యాప్తంగా వీధి కుక్కలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇక గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీకి అయితే ఈ ఫిర్యాదులు వందలు దాటి వేలకు చేరుకున్నాయి. గడిచిన 36 గం
తమిళ స్టార్ డైరెక్షన్ మణిరత్నం తెరకెక్కించిన ప్రెస్టీజియస్ హిస్టారికల్ మూవీ ‘పొన్నియిన్ సెల్వన్-1’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనం చూశాం. ఈ సినిమాను భారీ స్థాయిలో మణిరత్నం తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను కట్టిపడేసి
బాలీవుడ్ హీరో రణ్బీర్ కపూర్ తన కొత్త సినిమాని రిలీజ్ కి సిద్ధం చేశాడు. 'తు ఝూతి మై మక్కార్' అనే రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాడు. ఈ మూవీ ప్రమోషన్ లో రణ్బీర్ మాట్లాడుతూ టాలీవుడ్ హీరోల యాక్టింగ్ పై కామెంట్
ఈ కేసు విషయంలో పోలీసులు స్పందించలేదన్నది అవాస్తవమని అన్నారు. ప్రీతి తండ్రికి పోలీసులతో ఉన్న పరిచయాల వల్ల ముందుగా వ్యక్తిగత సహాయం తీసుకున్నారని, ఆ వెంటనే పోలీసులు స్పందించారని తెలిపారు. ఈ కేసుపై ఇంకా ఎంక్వైరీ చేస్తున్నామని, మరింత మంది విద్
తీసుకున్న ఆహరం జీర్ణమైన తరువాత వచ్చే పోషకాలు మన శరీరంలోని అన్ని భాగాలకు సమానంగా వెళతాయి. అలా కాకుండా తిన్న వెంటనే కదలకుండా ఒకే చోట కూర్చుంటే, తిన్నది మొత్తం ఒకే చోట కొవ్వులా పేరుకుపోతుంది.