Telugu » Latest News
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తనకి ఇష్టమైన ఫుడ్, తను రోజూ ఏం తింటుందో తెలిపింది. పూజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ''నాకు బిర్యానీ అంటే ఇష్టం. పిజ్జా అయితే చాలా.........
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నెలకొన్న పరిస్థితులపై ఆయన మాట్లాడారు.
సికింద్రాబాద్ మారేడ్పల్లి పోలీసుస్టేషన్ సీఐ నాగేశ్వరరావు మహిళపై అత్యాచారం చేసిన కేసు మరువక ముందే, మరో ఎస్సై తనని రేప్ చేశాడని తెలంగాణలో మరో మహిళ ఒక ఎస్సైపై ఫిర్యాదు చేసింది.
తాజాగా కృష్ణవంశీ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన తర్వాతి ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడారు. కృష్ణవంశీ మాట్లాడుతూ.. ''వందేమాతరం సినిమా నా డ్రీం ప్రాజెక్టు కానీ అది జరుగుతుందో లేదో సందేహమే. రంగమార్తాండ తర్వాత.........
భారత్కు 'పవర్ హౌస్'లాంటి టీ20 క్రికెట్ జట్టు ఉందని ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ ఆష్లీ జిలెజ్ కొనియాడారు. ఇంగ్లండ్లో ప్రస్తుతం జరుగుతున్న మూడు మ్యాచుల టీ20 సిరీస్లో భారత జట్టు అద్భుతంగా రాణిస్తోన్న విషయం తెలిసిందే.
మహిళపై అత్యాచారం చేసి ఆమెను,ఆమె భర్తను కిడ్నాప్ చేసిన ఘటనలో కేసు నమోదైన మారేడ్ పల్లి సీఐ నాగేశ్వర రావు తప్పించుకు తిరుగుతున్నారు. వ
కప్పుడుసిల్వర్ స్క్రీన్ ని ఏలిన యాక్టర్లు ఇప్పుడు మళ్లీ రంగేసుకుని సెకండ్ ఇన్నింగ్స్ తో రెడీ అవుతున్నారు. ఈమధ్య కొత్త కొత్త స్టార్లతో పాటు ఒకప్పుడు టాప్ స్టార్లుగా ఇంపాక్ట్ క్రియేట్ చేసిన టాప్ స్టార్స్ ని.........
పొన్నియన్ సెల్వన్ లో పగ, ప్రతీకారానికి అందమైన రూపంగా నందిని దేవి, మందాకిని గా టూ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో ఐశ్వర్య రాయ్ నటించినట్టు. దాదాపు పన్నేండేళ్ల క్రితం రావణన్ సినిమా కోసం మణిరత్నం డైరెక్షన్ లోనే......
అక్రమ సంబంధం విషయం దాచి పెట్టబోయి జైలు పాలైన వ్యక్తి ఉదంతం పూణేలో చోటు చేసుకుంది.
ఆర్థిక సంక్షోభంతో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటోన్న శ్రీలంకలో ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఆందోళనకారులు నిన్న శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ఇంట్లోకి దూసుళ్లిన విషయం తెలిసిందే. ఈ నేపథ