Telugu » Latest News
తలతిరగటం, చికాకుగా ఉండటం వంటివి పక్షవాతానికి సంకేతాలు, ఇలాంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం వెను వెంటనే ఆసుపత్రికి వెళ్ళి వైద్యుడిని కలిసి తగిన చికిత్స తీసుకుంటే రాబోయే ముప్పునుండి బయటపడేందుకు అవకాశం ఉంటుంది.
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీదారు లండన్ ఆధారిత కంపెనీ నుంచి సరికొత్త నథింగ్ ఫోన్ (1) మార్కెట్లోకి వస్తోంది. జూలై 12న మార్కెట్లో లాంచ్ అయ్యేందుకు రెడీగా ఉంది.
"ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన తర్వాత మీరు ట్రాఫిక్ పోలీసులకు చెప్పిన చమత్కారమైన సాకులు ఏంటి?" అని ఢిల్లీ పోలీసులు ట్విట్టర్ వేదికగా అడిగారు. దానికి ఇంకేమంది నెటిజన్లు కూడా వీర లెవెల్లో స్పందించి పుంఖాను పుంఖాలుగా సమాధానాలు చెప్పేశారు. వ
శ్రీమతి చిన్ని కుప్పిలి సమర్పణలో శ్రీ సూర్యనారాయణ క్రియేషన్స్పై లయన్ కుప్పిలి శ్రీనివాస్ హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం ‘‘మీలో ఒకడు’’....
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాల నుంచి అమర్నాథ్ యాత్రకు 20 కుటుంబాల వారు వెళ్లారు. వారిలో ఎక్కువ మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. గల్లంతయిన వారి ఆచూకీ లభ్యం కాకపోవడంతో వారి కుటుంబ సభ్యులు, బంధువులు ఆవేదన చెందుతున్నారు.
తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సంబంధిత ప్రభుత్వ శాఖల యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని తక్షణ రక్షణ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్ ను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన కోడి కత్తి కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనివాసరావు తల్లి సావిత్రి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఈరోజు లేఖ రాశారు.
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీదారు ఇన్ఫినిక్స్ నుంచి కొత్త నోట్ 12 సిరీస్ భారత మార్కెట్లో లాంచ్ అయింది.
హక్కు పత్రాలు ఇస్తానని సీఎం కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టోలో, అసెంబ్లీలో కూడా చెప్పారని ఈటల గుర్తు చేశారు. పోరాటం చేస్తున్న వారిని కర్కశంగా అరెస్టు చేస్తున్నారని ఆయన విమర్శించారు.
చట్టాన్ని రక్షించాల్సిన పోలీసు అధికారే మహిళపై అత్యాచారం చేసి కిడ్నాప్ చేసిన ఘటన వెలుగు చూసింది.