Telugu » Latest News
ఎలన్కు సంబంధించి.. కచ్చితంగా చెప్పుకోవాల్సిన.. తెలుసుకోవాల్సిన క్రేజీ న్యూస్ ఒకటి బయటకొచ్చింది. అదేమిటంటే.. మస్క్ ఇప్పుడు 9 మంది బిడ్డలకు తండ్రి అయ్యాడు. దీనిని కూడా.. అతను చాలా క్రేజీగా ప్రకటించాడు.
చంద్రబాబు, పవన్లవి మొక్కుబడి విమర్శలని, వాటిని పట్టించుకోవాల్సిన పని లేదని చెప్పారు. ఏపీలో టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడి ధరల బాదుడుని తట్టుకోలేకే ప్రజలు ఆయనను గద్దెదించారని ఆయన అన్నారు. తాము ఉప ఎన్నికల్లోనూ గెలుస్తున్
ముంబై పోలీస్ కమిషనర్తో భేటీ అయిన మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే కీలక ఆదేశాలు జారీ చేశారు. ‘నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ను ఆపొద్దని..సామాన్య ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలిగించొద్దు’ అని ఆదేశించారు.
అమర్నాథ్ యాత్రలో ఉన్న రాజాసింగ్.. వరదల నుంచి తృటిలో తప్పించుకున్న విషయం తెలిసిందే. దీనిపై రాజాసింగ్ స్పందిస్తూ... నిన్న అమర్నాథ్లో భారీగా వరదలు వచ్చాయని, అటువంటి వరదలను తన జీవితంలో ఎప్పుడూ చూడలేదని చెప్పారు. మిలిటరీ అధికారుల
కేరళలోని ఓ మెడికల్ కాలేజీలో క్లాస్ రూంలో విద్యార్దిని.. విద్యార్ధులకు మధ్య ఓ తెర ఏర్పాటు చేసి క్లాసుని నిర్వహించిన వైనం వివాదాస్పదమైంది.
ఆముదంలో రిసినోలిక్ యాసిడ్ ఉంటుంది, ఇది తలపై మంటలు తగ్గిస్తుంది. ఎక్కవ సమయం తలపై పొరలాగా ఉండి జట్టు సిల్కీగా మారేలా చేస్తుంది. ఇది జుట్టును తేమగా ఉంచి పెరిగేలా చేస్తుంది.
సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా హీరోయిన్ ప్రియా ఆనంద్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రియా ఆనంద్ ని ఇంటర్వ్యూలో పెళ్లి గురించి అడగగా ఆమె మాట్లాడుతూ.. ''నేను నిత్యానంద స్వామిని పెళ్లి.................
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ దాదాపు రూ.3.5 లక్షల కోట్లతో ట్విటర్ను కొనుగోలు చేస్తున్నారంటూ కొన్ని రోజులుగా ప్రపంచ వ్యాప్తంగా వార్తలు వస్తున్నాయి. అయితే, ట్విటర్తో ఎలాన్ మస్క్ కొనుగోలు ఒప్పందం ముందుకు కదలట్లేదు.
విజయమ్మ హుందాగా గౌరవ అధ్యక్షురాలి బాధ్యతలనుంచి తప్పుకుంటున్నట్లు చెప్పారని ఆయన అన్నారు, కానీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మెదడు పనిచేయక నోటికొచ్చినట్టు వైఎస్సార్ కుటుంబం సభ్యుల గురించి మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు.
రాజ్యాంగ బద్ధంగా లభించిన గర్భస్రావ హక్కును కోల్పోయిన అమెరికన్ మహిళలకు దేశాధ్యక్షుడు జో బైడెన్ గుడ్ న్యూస్ చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో గర్భస్రావం చేయించుకునేందుకు వారికి ఉన్న హక్కును కాపాడే పరిపాలన ఉత్తర్వులపై సంతకం చేశారు.