Telugu » Latest News
శ్రీలంకలో తలెత్తిన పరిస్థితులకు బాధ్యతవహిస్తూ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా చేయాలంటూ ఇవాళ ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. రాజపక్స నివాసాన్ని ఆందోళనకారులు ముట్టడించారు. ఈ నేపథ్యంలో గొటబాయ రాజపక్స ఇంటి నుంచి పారిపోయి
బీజేపీ హిందూ ధర్మాన్ని లీజుకు తీసుకుందా..?దేవుళ్లను ఎలా ప్రార్థించాలో మీరు నేర్పించక్కర్లా..? అంటూ టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా బీజేపీపై విరుచుకుపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాలల్లో గడిచిన రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
చల్లని వాతావరణం ఉన్న సమయంలో ఆకలి ఎక్కువగా ఉంటుంది. ఇందుకు కారణం చల్లని వాతావరణంలో రక్తనాళాలు సంకోచిస్తాయి. శరీరంలోని అవయవాలకు రక్త సరఫరా పెరుగుతుంది. జీర్ణ వ్యవస్ధ సైతం పనితీరు పెరగటం వల్ల ఆకలి అధికంగా ఉంటుంది.
కర్పూర తైలం యాంటీ సెప్టిక్ గా , సూక్ష్మజీవుల నాశనం చేయటంలో సహజ రక్షణ కారిగా పనిచేస్తుంది. వర్షకాలం , వేసివి తాగేనీటిలో కర్పూరం వేసుకుని సేవిస్తే ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం తగ్గుతుంది.
బ్రాంకైటీస్ సమస్యతో బాధపడుతున్నవారిలో జ్వరం, చలి, కండరాల నొప్పులు, ముక్కు దిబ్బడ, ముక్కు కారడం, గొంతునొప్పి, తలనొప్పి, దగ్గు వారం నుంచి రెండు వారాల పాటు ఉంటాయి. ఛాతీనొప్పి, దగ్గు విపరీతంగా ఉంటాయి.
రష్యాలోని క్రాస్నోయార్స్క్ వ్యాప్తంగా కనపడ్డ ఈ రాతలకు సంబంధించిన ఫొటోలు ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం కొనసాగుతోన్న విషయం తెలిసిందే.
అజ్మల్ ఈద్-ఉల్-అదా రోజున గోవులను వధించవద్దని..ఒక్కరోజు ఆవుని తినకపోతే చచ్చిపోం అంటూ అసోం ఎంపీ..ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ చీఫ్ మౌలానా బద్రుద్దీన్ అజ్మల్ విజ్ఞప్తి చేశారు.
స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ తో మహేష్ హ్యాట్రిక్ కాంబినేషన్ లో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై మహేష్ 28వ సినిమా మొదలవ్వబోతుంది. చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వచ్చింది.
తెలంగాణలో నైరుతి రుతు పవనాలు చురుగ్గా కదులుతున్నాయని హైదరాబాద్ వాతావరణశాఖ అధికారిణి శ్రావణి తెలిపారు.