Shirley Setia : ఉదయ్ పుర్ కర్ణి మాత దేవాలయాన్ని దర్శించుకున్న షిర్లీ సేటియా..
నాగశౌర్య 'కృష్ణ వ్రింద విహారి' టాలీవుడ్ కి పరిచయమైన అందాలభామ 'షిర్లీ సేటియా'. తాజాగా ఈ భామ రాజస్థాన్ లోని ఉదయ్ పుర్ కర్ణి మాత దేవాలయాన్ని దర్శించుకుంది. ఆ విషయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తూ.. కొత్త ఏడాదిని కర్ణి మాత దీవెనలతో మొదలు పెడుతున్నా అంటూ రాసుకొచ్చింది.