Home » 000 crore
‘టీబీ హారేగా.. దేశ్ జీతేగా’ (టీబీ ఓడిపోతుంది.. దేశం గెలుస్తుంది) అనే కార్యక్రమాన్ని 2025 వరకు కొనసాగించనున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాల సీతారామన్ తెలిపారు. 2020-21 కేంద్ర బడ్జెట్ లో ఆరోగ్యానికి 69,000 కోట్లు కేటాయిస్తున్నట్లు బడ్జెట్ ప్రసంగం
ఏదైనా ప్రాజెక్టు పూర్తి చేయాలంటే..నిర్ధిష్ట గడువులోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. లేకపోతే..దానికయ్యే వ్యయం తడిసిమోపేడవుతుంది. ఇలాగే..ముంబైలో నిర్మించతలపెట్టిన అంబేద్కర్ విగ్రహంలో ఇదే జరిగింది. దాదాపుగా రూ. 1000 కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏ
పదేళ్లుగా వస్తున్న వరదల ధాటికి ముంబైలో దాదాపు రూ.14వేల కోట్ల నష్టం వాటిల్లింది. అమెరికాకు చెందిన యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ ఏజెన్సీ(యూఎస్టీడీఏ)తెలిపిన వివరాల ప్రకారం.. నష్టాలు జరిగాయి. అంతేకాదు, ఈ పదేళ్లలో దాదాపు 3వేల మంది ప్ర�
కారులో భారీ నగదు పట్టుబడినట్టు వార్త హల్ చల్ చేసింది. కారులో రూ.20వేల కోట్ల నగదును ఈసీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు రెండు ఫొటోలు తెగ వైరల్ అయ్యాయి.
హైదరాబాద్: తెలంగాణ 2019-20 ఆర్థిక సంవత్సరాలకు గాను సీఎం కేసీఆర్ ఆర్థిక మంత్రిగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో ఆసరా పెన్షన్స్ కోసం రూ.12 వేల 67 కోట్లను కేటాయించామని కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్రంలో వృద్ధులు, వితంతువు
పుట్టినప్పుడు ఏది తీసుకరారు.. చచ్చినప్పుడు ఏది తీసుకపోరు అంటారు. పుట్టిన అప్పటినుంచి ఎన్నో కోట్లు గడించినా.. చివరికి చచ్చాక ఆరు అడుగులు స్థలం తప్ప ఏది వెంట రాదని అంటుంటారు.
మంబై : ప్రముఖ వ్యాపార దిగ్గజం ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ లాభాల దూకుడులో దూసుకుపోతోంది. ప్రజెంట్ ఫైనాన్స్ ఇయర్ లో అంచనాలు మించిన లాభాలతో దూసుకుపోతోంది. రిఫైనరీ మార్జిన్లు తగ్గినా.. పెట్రోకెమికల్, రిటైల్, టెలికం రంగాల ఊతంతో క్యూ3లో �
హైదరాబాద్ : క్యూనెట్ కుంభకోణంలో తెలంగాణ ప్రభుత్వం 60మందిని అరెస్ట్ చేసింది. వారి వద్ద నుండి రూ.2.07 కోట్ల నగదును సైబరాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో క్యూనెట్ మోసగాళ్ల బ్యాంక్ ఖాతాలను సీజ్ చేశారు. అతి తక్కువ నగదును డిపాజిట్ చేస్