-
Home » 10 Years
10 Years
Jharkhand : రియల్ ‘ఖైదీ’ సినిమా : జైలుకెళ్లిన 10 ఏళ్లకు అనాథగా మారిన కుమారుడ్ని కలిసి తండ్రి
తల్లి అనుమానాస్పదంగా మరణించింది. తండ్రి జైలుపాలయ్యాడు. మూడేళ్ల కొడుకు అనాథ అయ్యాడు. జైలునుంచి విడుదల అయిన తండ్రి కొడుకులు 10ఏళ్లకు కలిసారు. హీరో కార్తీ నటించిన ‘ఖైదీ’ సినిమాను తలపించే ఈ రియల్ స్టోరీ..సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Lakshadweep MP: మర్డర్ అటెంప్ట్ కేసులో లక్షద్వీప్ ఏకైక ఎంపీకి 10 ఏళ్ల జైలు శిక్ష
2009లో జరిగిన హత్యాయత్నం కేసులో లక్షద్వీప్ ఏకైక ఎంపీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు మహ్మద్ ఫైజల్కు 10 ఏళ్ల కఠిన శిక్ష పడింది. 2014 నుంచి పార్లమెంట్లో లక్షద్వీప్ కేంద్ర పాలిత ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయనకు లక్షద్వీప్లో
Special Marriage: పదేళ్లుగా ఇంట్లో దాచి పెట్టి ఎట్టకేలకు మతాంతర వివాహం చేసుకున్న రహమాన్
గర్ల్ ఫ్రెండ్ను బయటి వ్యక్తికి తెలియకుండా పదేళ్ల పాటు ఒకే గదిలో దాచిపెట్టాడా వ్యక్తి. అలించువట్టిల్ రహమాన్ అనే కేరళ వ్యక్తి వార్త వైరల్ అయింది.
US court : అమెరికాలో భారతీయుడికి 10 ఏళ్ల జైలు..శిక్ష పూర్తయ్యాక దేశ బహిష్కరణ
అమెరికాలో ఓ భారతీయుడికి కోర్టు 10 ఏళ్లు జైలుశిక్ష విధించింది. శిక్షా కాలం పూర్తి అయ్యాక దేశం విడిచిపెట్టిపోవాలని ఆదేశించింది.
Chemical Stock: లక్ష రూపాయల పెట్టుబడి పదేళ్లలో రూ.కోటిగా మారింది
స్టాక్ మార్కెట్లో అమ్ముతూ.. కొంటూ ఉండేవారికి ఎప్పుడూ కూడా డబ్బులు మిగలవు
కటిక పేదరికంలోకి 100కోట్ల మంది.. కారణం ఇదే: ఐక్యరాజ్య సమితి
covid 19:ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్.. ఇప్పటికే దేశాలు ఎన్నో ఈ మహమ్మారి కారణంగా తీవ్ర కష్టాల్లోకి.. భారీ నష్టాల్లోకి వెళ్లిపోయాయి. ఈ అంటువ్యాధి కారణంగా ఇప్పటి వరకు కోట్ల మంది ప్రజల జీవితాలు ప్రభావితం అవగా.. టీకా సిద్ధమైన తర్వాత ఒకటి �
బాలయ్య ఫ్యాన్స్ ఊరమాస్ బాబోయ్.. ట్రెండింగ్లో సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ‘‘సింహా’’..
నందమూరి బాలకృష్ణ, బోయపాటిల ‘సింహా’ పదేళ్ల ట్రెండింగ్..
సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ‘‘సింహా’’..
బాలయ్య, బోయపాటి కలయికలో తెరకెక్కిన ‘సింహా’ 10 ఏళ్ల ట్రెండింగ్..
బయటపడ్డ చైనా సీక్రెట్: పదేళ్ల డేటా దొంగిలించిన హ్యాకర్లు
బ్లాక్బెర్రీ లిమిటెడ్ సంచలన వార్త బయటపెట్టింది. చైనా ప్రభుత్వ హ్యాకర్లు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కంప్యూటర్లలో నుంచి పదేళ్ల సమాచారాన్ని దొంగిలించారట. ఊహించని సమయంలో దాడి చేయడమే వారి టార్గెట్. ఈ మేరకు బ్లాక్బెర్రీ 44పేజీల సుదీర్ఘమైన రిపోర్ట
లాక్డౌన్ పుణ్యమా అని పదేళ్ల తర్వాత శారీరకంగా కలుసుకున్న పాండా జోడీ
ప్రపంచమంతా ఇళ్లల్లోనే ఉండిపోతుంది. కరోనా ధాటికి అత్యవసరమైతే తప్ప రోడ్ల మీద మనుషులే కనిపించడం లేదు. ఇక సినిమా థియేటర్లు, పార్కులు అయితే చెప్పే పనేలేదు. రోజురోజుకు పెరుగుతున్నకరోనా కేసుల కారణంగా బహిరంగ ప్రదేశాల్లో, గుంపులుగా మనుషులు కనిపించ