Home » 10TV news
ఖరీఫ్ లో వర్షాధారంగా దీని సాగులో కొంత ఒడిదుడుకులు వున్నప్పటికీ, రబీలో నీటిపారుదల కింద నమ్మకమైన దిగుబడినిస్తోంది. రెండేళ్లుగా కత్తెర పురుగు సమస్య వెన్నాడుతున్నా, దీని అరికట్టే చర్యల పట్ల రైతుల్లో అవగాహన పెరగటంతో సాగులో భరోసా పెరిగింది.
ముందుగా విత్తుకున్న రైతుల పొలాల్లో రైతులు పత్తితీతలు జరుపుతున్నారు. ఇటు గుంటూరు కృష్ణా జిల్లాలో వేసిన పత్తి కాయ ఎదుగుదల దశలో ఉంది. ఈ దశలో రసంపీల్చు పురుగులైన పచ్చదోమ, తెల్లదోమ ఆశించి అధిక నష్టం చేస్తున్నాయి .
సొర పంటకు ఆశించే చీడపీడలను తక్కువ ఖర్చుతోనే నిర్మూలించవచ్చు . అయితే పంట ఎదుగుదల, పూత, కాత సమయంలో సమయానుకూలంగా ఎరువులు, నీటితడులు అందించాల్సి ఉంటుంది. దీన్నే తూచాతప్పకుండా పాటించారు రైతు.
ఈమధ్య కాలంలో ప్రోట్రేలలో నారుపెంపక విధానం అమిత ఆదరణ పొందుతోంది. అందుకే చాలా ప్రాంతాల్లో కొందరు రైతులు షేడ్ నెట్ ల క్రింద ప్రోట్రేలలో నారుపెంచి రైతులకు అందిస్తున్నారు.
సెర్కోస్పొరా, ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగుళ్లు, బాక్టీరియా నల్లమచ్చ ఆశించి పంటకు తీవ్ర నష్టం కలుగజేస్తున్నాయి. వీటిని గుర్తించిన వెంటనే సకాలంలో అరికడితే మంచి దిగుబడులు పొందేందుకు అవకాశం ఉంటుంది.
తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో వరి ప్రస్తుతం చిరు పొట్ట దశ నుండి గింజ పాలుపోసుకునే దశకు చేరుకుంది. అధిక దిగుబడి సాధించేందుకు కీలకమైన ఈ దశలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా దోమపోటు రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది .
లక్షలు పెట్టి రొయ్య పిల్లలను కొనుగోలు చేసి, చెరువుల్లో వదిలిన నెల రోజులకే అవి చనిపోతుండటంతో , రొయ్యల సాగుకు వెనకడుగు వేస్తున్నారు. అయితే 25 ఏళ్ళుగా రొయ్య పిల్లల ఉత్పత్తిలో ఉన్న రైతు పడవల ఏడుకొండలు రైతులకు నాణ్యమైన పిల్లలను అందిస్తున్నారు.
సంప్రదాయ పంటలతో నష్టాలను చవిచూసే రైతులకు పట్టుపరిశ్రమ ఒక వరం లాంటిది. ఒక్కసారి పెట్టుబడి పెడితే.. దీర్ఘకాలంగా లాభాలను పొందేందుకు ఆస్కారం ఉంటుంది. అయితే పట్టుదల, పనిపట్ల నిబద్ధతు ఉండాలి.
క్యారట్ చల్లని వాతావరణంలో పండించే దుంపజాతి పంట. దీన్ని వేరుకూరగాయగా చెబుతారు. విటమిన్ ‘ఎ' అధికంగా వుండటం వల్ల, దీన్ని తినటంవల్ల ఆరోగ్యానికి ముఖ్యంగా కళ్లకు మంచిదని చెబుతారు. ఉష్ణోగ్రత 18-24 డిగ్రీల సెల్సియస్ మధ్య వున్నప్పుడు కారట్ పంటనుంచి �
వేరుశనగలో ఎరువుల యాజమాన్యం, కలుపు నివారణ చాలా ముఖ్యమైనది. సమయానుకూలంగా సిఫారసు మేరకు ఎరువులను వేసి, పంట విత్తిన 48 గంటల్లోనే కలుపు నివారణ చర్యలు చేపట్టినట్లైతే మున్ముందు సమస్యలు తలెత్తవు.