Home » 2019
కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈనెల 8వ తేదీ వరకు దీక్ష చేపట్టనున్నారు. తాను చేపట్టిన సత్యాగ్రహం..CBI కి వ్యతిరేకం కాదు అని, మోదీ ప్రభుత్వ అకృత్యాలకు వ్యతిరేకంగా తాను దీక్షలో కూర్చున్నట్లు దీద�
బెంగళూరు లో నలుగురు యువకులు విలాసవంతమైన జీవనానికి అలవాటు పడి చోరీలు, దోపిడీల బాట పట్టి కటకటాల పాలయ్యారు. దేవనహళ్లికి చెందిన సలీం, గోవిందపుర వాసి మహ్మద్షఫీ, నెలమంగళ నివాసి ఇమ్రాన్పాష, హాసన్ జిల్లాకు చెందిన లోకేశ్లను పీణ్య పోలీసులు ఆద
ప్రముఖ చైనా మొబైల్స్ తయారీదారు సంస్థ మెయ్జు కొత్త స్మార్ట్ ఫోన్ త్వరలో భారత మార్కెట్లలోకి రానుంది. అదే మొయ్ జు నోట్9.
తూర్పు జపాన్లో ప్రజలను వణికించే చేప ఒకటి సముద్రం లో కనిపించింది. దానిపేరు ఓర్ఫిష్, రైగు నో సుకాయ్ అని కూడా పిలుస్తారు. వెండి రంగులో మెరిసిపోయే చర్మం, ఎర్రటి మొప్పలు ఈ చేపలకు ఉంటాయి. సముద్ర పాము అన్న పేరు కూడా దానికి ఉంది. ఆ చేపలను చూసి జపాన్ ఎం�
స్వైన్ ఫ్లూ తరువాత మంకీ ఫీవర్ ప్రజలను వణికిస్తోంది. కోతుల నుంచి ఈ వైరస్ గాలి ద్వారా జంతువులకు,మానవులకు వ్యాపించే ఈ జ్వరం ప్రాణాంతకంగా మారుతోంది. కానీ మనిషి నుంచి మనిషికి ఈ వైరస్ సోకదని చెబుతున్నారు. చిక్కమగళూరు, శివమొగ్గ తదితర జిల్లాల్లో
ఓటుహక్కు పొందడం ప్రతి పౌరుడి బాధ్యత. ఓటర్లు నమోదు చేసుకోవడానికి నేడు ఆఖరి రోజు. అర్హులైన వారు ఓటరుగా పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులు స్వీకరించేందుకు పలుచోట్ల సేవా కేంద్రాలను ఏర్పాటు చేసింది ఎన్నికలు సంఘం. ఓటరుగా నమోదు చేసుకోవ
ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే గిరిజనుల ఆరాధ్య దైవం కెస్లాపూర్ నాగోబా ఉత్సవాలకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. సోమవారం (ఫిబ్రవరి 4,2019) అర్ధరాత్రి నుంచి ప్రారంభంకానుంది. నాలుగురోజుల కిందట మెస్రం వంశీయులు జన్నారం మండలం హస్తలమ�
నేను పోలీస్ అని చెప్పుకునేందుకు కొందరు యువతీయువకులు కలలుగంటారు. యువత కలను నిజం చేసుకునేందుకు తెలంగాణ పోలీస్ శాఖ తన వంతు తోడ్పాటు అందిస్తుంది. లక్ష్యాన్ని చేరాలన్న తపనకు తోడ్పాటు తోడైతే..గెలుపు తీరాలకు చేరడం మరింత సులువుతుంది. రాచకొండ పో�
రాబోయే ఎన్నికల్లో మరోసారి ఎన్డీయే అధికారంలోకి వస్తుందని ప్రధాని మోడీ తెలిపారు. 2019 ఎన్నికల్లో విజయం సాధించి మరోసారి తాను ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపడతానని అన్నారు. ఆదివారం(ఫిబ్రవరి-3,2019) జమ్మూ కాశ్మీర్ లోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రా
తైవాన్కు చెందిన మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీ ఆసస్ తాజాగా కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్లు అందించడానికి సిద్ధమైంది. కంపెనీ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్లో ఆసస్ OMG డేస్ సేల్ను ప్రకటించింది. ఈ సేల్ ఫిబ్రవరి 6న ప్రారంభమై 9 వరకు కొనసాగుతుంది.