Home » 2019
ప్రముఖ మొబైల్స్ తయారీదారు జియోమీ తన కొత్త స్మార్ట్ఫోన్ రెడ్మీ గో వచ్చేసింది. జియోమీ అందించే తొలి ఆండ్రాయిడ్ గో స్మార్ట్ ఫోన్ కూడా ఇదే.
ఏపి మంత్రి కళావెంటరావు శనివారం ఫిబ్రవరి(2, 2019)న మీడియాతో మాట్లాడుతు ఏపి ప్రభుత్వ రంగం సంస్థలో ఖాళీలుగా ఉన్న అన్ని ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తెలపారు. ముఖ్యంగా విద్యుత్ శాఖలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్
యూనియన్ బ్యాంక్ రిక్రూట్మెంట్ 2019: యూనియన్ బ్యాంక్ సబార్డినేట్ కాడర్ లో ఆర్మ్డ్ గార్డ్ పోస్ట్ (ఎక్స్-సర్వీస్ మాన్) కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్లో వర్తించే ముందు పూర్తి నోటిఫికేషన్ను చదవగలరు. ఈ పోస్టులు కేవలం
స్టూడెంట్స్ ఇస్లామిక్ మూమెంట్ ఆఫ్ ఇండియా(SIMI) పై మరో అయిదేళ్ల పాటు భారత ప్రభుత్వం నిషేధం విధించింది. దేశవ్యాప్తంగా SIMI గత కొన్నాళ్లుగా ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్నది. దీంతో కేంద్ర హోంశాఖ ఆ సంస్థను చట్టవ్యతిరేకమైనదని ప్ర
తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ, ఎక్స్ ఆఫీషియో మేనేజింగ్ డైరెక్టర్, షెడ్యూల్ తెగల ఆర్థిక సహాయ సంస్థ (ట్రైకార్)ల సంయుక్త ఆధ్వర్యం లో జిల్లాకు 2017-18వ ఆర్థిక సంవత్సరానికి వార్షిక కార్యచరణ ప్రణాళిక కింద బ్యాంకు ప్రమేయంతో ఈ ఆర్థిక సహాయం అమలు చేస�
హైదరాబాద్ : కేంద్ర బడ్జెట్పై భిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ నేతలు తమది ప్రజాకర్షక బడ్జెట్ అని చెప్పుకుంటున్నారు. ఈ బడ్జెట్ మరో పదేళ్ల పాటు ప్రజల అవసరాలను తీరుస్తోందని ప్రశంసిస్తున్నారు. మరోవైపు కేంద్ర బడ్జెట్పై విపక్షా�
ఇళ్ల కొనుగోలుదారులకు జీఎస్టీ మినహాయింపుపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు ఇవాళ(ఫిబ్రవరి-1) లోక్ సభలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన సందర్భంగా తాత్కాలిక మంత్రి పియూష్ గోయల్ ప్రకటించారు. మంత్రివర్గ ఉపసంఘం నివేదికను GST మండలి ముందు ప్రవేశపెట్టి నిర్�
బడ్జెట్ 2019లో ఈఎస్ఐ పరిమితిని రూ.15వేల నుంచి రూ.21వేలకు పెంచుతున్నట్లు గోయల్ ప్రకటించారు. రూ.15వేల నెల జీతం ఉండే వేతన జీవులకు కొత్త పథకం ప్రకటించనున్నట్లు తెలిపారు.
గ్రాట్యుటీ పరిమితిని రూ.10లక్షల నుంచి రూ.30లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించింది కేంద్రం. కొత్త పెన్షన్ విధానాన్ని సరళీకరిస్తామన్నారు. పెన్షన్ లో ప్రభుత్వ వాటా 14శాతానికి పెంచనున్నట్లు బడ్జెట్ లో వెల్లడించారు. కార్మికులు, కూలీల కోసం ప్రత్యేక ప�
ఢిల్లీ : రెండేళ్లలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని మంత్రి పీయూష్ గోయాల్ వెల్లడించారు. 2019-20 సంవత్సరానికి ఫిబ్రవరి 01వ తేదీ శుక్రవారం పార్లమెంట్లో తాత్కాలిక బడ్జెట్ని పీయూష్ గోయల్ ప్రవేశ పెట్టారు. అనారోగ్య కారణాల వల్ల జైట్లీ బడ్జెట్ ప్రవేశ �