ఫస్ట్ ఆండ్రాయిడ్ : రెడ్మీ గో వచ్చేసింది.. ధర ఎంతంటే?
ప్రముఖ మొబైల్స్ తయారీదారు జియోమీ తన కొత్త స్మార్ట్ఫోన్ రెడ్మీ గో వచ్చేసింది. జియోమీ అందించే తొలి ఆండ్రాయిడ్ గో స్మార్ట్ ఫోన్ కూడా ఇదే.

ప్రముఖ మొబైల్స్ తయారీదారు జియోమీ తన కొత్త స్మార్ట్ఫోన్ రెడ్మీ గో వచ్చేసింది. జియోమీ అందించే తొలి ఆండ్రాయిడ్ గో స్మార్ట్ ఫోన్ కూడా ఇదే.
ప్రముఖ మొబైల్స్ తయారీదారు జియోమీ తన కొత్త స్మార్ట్ఫోన్ రెడ్మీ గో వచ్చేసింది. జియోమీ అందించే తొలి ఆండ్రాయిడ్ గో స్మార్ట్ ఫోన్ కూడా ఇదే. ఆండ్రాయిడ్ 8.1 ఓఎస్ పై రన్ అయ్యే ఈ కొత్త ఫోన్ ను ముందుగా జియోమీ
ఫిలిప్పీన్స్ మార్కెట్లో విడుదల చేసింది. ఇందులో ఆండ్రాయిడ్ ఓరియో గో స్మార్ట్ఫోన్ దిగ్గజం షియోమీ నుండి ఎన్నో రకాల మొబైల్లు మార్కెట్లోకి విడుదలవుతున్నాయి.
అయితే తాజాగా దాని అనుబంధ సంస్థ అయిన రెడ్మీ దాని నుండి విడిపోయిన తర్వాత రెడ్మీ గో పేరుతో స్మార్ట్ఫోన్ని విడుదల చేసింది. ఈ స్మార్ట్ఫోన్ ఆండ్రాయిడ్ గోతో పని చేస్తుంది. ఆండ్రాయిడ్ గో అనేది ఆండ్రాయిడ్కు లైట్ వెయిట్ వెర్షన్. దీని ధర తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. తక్కువ బడ్జెట్లో ఫోన్లు ఎంచుకునే వారికి బేసిక్ ప్రత్యేకతలతో రెడ్మీ గో అందుబాటులోకి వచ్చింది.
రెడ్మీ గో ప్రత్యేకతలు:
*డిస్ప్లే సైజ్: 5 అంగుళాల ఎచ్డీ డిస్ప్లే, 1280×720 పిక్సెల్స్
*క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 425 ప్రాసెసర్
*ఇంటర్నల్ స్టోరేజీ: 1 జీబీ
*ర్యామ్: 8 జీబీ మెమొరీ
*బ్యాక్ కెమెరా: 8 మెగాపిక్సెల్
*ఫ్రంట్ కెమెరా: 5 మెగాపిక్సెల్
*బ్యాటరీ: 3000 ఎంఏహెచ్
*ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
*సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
*ధర: సుమారు రూ.5,422