Home » 2020
హైదరాబాద్ నగర వాసులకు శుభవార్త. 2020, ఫిబ్రవరి 7న జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రోలైన్ ప్రారంభం కానుంది. సాయంత్రం 4 గంటలకు సీఎం కేసీఆర్ మెట్రోలైన్ ను ప్రారంభించనున్నారు.
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సారి బడ్జెట్ సమావేశాలు మరింత వాడీ వేడిగా జరిగే అవకాశాలున్నాయి. ఎందుకంటే ప్రభుత్వం పౌరసత్వ సవరణ బిల్లు (సీఏఏ), ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రతిపక్షాలు కూ
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) లో అసిస్టెంట్ ఇంజనీర్, మెడికల్ ఆఫీసర్, ఇతర ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మెుత్తం 134 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. విభాగాల వారీగా ఖాళీలను భర్తీ చేయనుంది. ఆసక్తి గల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దర�
హైదరాబాద్ ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) లో నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. విభాగాల వారీగా టెక్నికల్, నాన్ టెక్నికల్, జూనియర్ అసిస్టెంట్, టెక్నికల్ సూపరింటెండెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. ఇందుల�
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో టెక్నికల్ మేనేజ్ మెంట్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. విభాగాల వారీగా ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందులో మెుత్తం 188 ట్రైనీ పోస్టులు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవా�
న్యూక్లియర్ పవర్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(NPCIL) టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. విభాగాల వారీగా సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నీషియన్ ఉద్యోగాలు భర్తీ చేయనుంది. ఇందులో మెుత్తం 102 ఉద్యోగాలు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్ధు
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్లో భాగంగా తొలి వన్డే మ్యాచ్ వాంఖడే స్టేడియంలో జరుగుతున్నది. తొలి మ్యాచ్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుని భారత్ని బ్యాటింగ్కి ఆహ్వానించింది. రెండో వన్డే గుజరాత్లోని రాజ్�
ఏపీలోని గ్రామ సచివాలయాల్లో పశుసంవర్థక శాఖ పరిధిలోని ఏనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ (AHA) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో మొత్తం 6వేల 858 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. విభాగాల వారీగా ఖాళీలు ఉంటాయి. పదోతరగతి విద్యార్హతతో సంబంధిత విభా�
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) సోమవారం (జనవరి 13, 2020)న JEE మెయిన్ పేపర్ 1, పేపర్ 2 పరీక్షలకు సంబంధించిన ప్రిలిమినరీ ‘కీ’ ని విడుదల చేసింది. దాంతోపాటుగా క్వశ్చన్ పేపర్లను కూడా వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది. ఆన్సర్ కీపై ఏమైనా సందేహాలుంటే జనవరి 15 లో
ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త వినిపించింది సీఎం జగన్ ప్రభుత్వం. 16 వేలకు పైగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ శుక్రవారం(జనవరి 10,2020) నోటిఫికేషన్ విడుదల చేశారు. విభాగాల వారీగా గ్రామ సచివాలయ 14 వే�