Home » 2022
ఈ అడవులు స్థానిక, ప్రాంతీయ వాతావరణాలను నియంత్రిస్తాయి, అధిక మొత్తంలో నీటిని నిల్వ చేస్తాయి, వర్షపాతాన్ని ఉత్పత్తి చేయడంలో సహాయపడతాయి. అడవులను నరికివేయడం వల్ల స్థానిక ఉష్ణోగ్రతలు పెరుగుతాయి, కరువు తీవ్రతరం అవుతుంది, పెద్ద మొత్తంలో కార్బన్ �
2021తో పోలిస్తే 2022 ఏడాదిలో స్టార్టప్ పెట్టుబడులు మందగించాయి. 2021లో బెంగళూరు నగరం 20.8 బిలియన్ డాలర్ల పెట్టుబడులు సమకూర్చింది. అయితే 2022 ఏడాదిలో అది సగానికి పడిపోయింది. ఇక యూనికార్న్ విషయంలో కూడా తగ్గుముఖం పట్టాయి. 2021లో 46 యూనికార్న్లు నమోదు కాగా 2022లో క�
2022లో కరోనా దెబ్బకి రెండేళ్లనుంచి సరైన సినిమాలు రిలీజ్ చెయ్యని టాలీవుడ్ కాస్త ఊపిరి పీల్చుకుని, ఏదైతే అదవుతుందని ధైర్యం చేసి పెండింగ్ లో ఉన్న సినిమాలన్నీ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. గత రెండేళ్ల నుంచి కొవిడ్ దెబ్బకి విపరీతమైన నష్టాల్ల
ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి జొమాటాలో జోరు చూపించాడు. 2022 సంవత్సరంలో రోజు తొమ్మిది ఆర్డర్లు ఇచ్చిన వ్యక్తిగా నిలిచాడు.ఏడాదికి 3,300 ఆర్డర్లు ఇచ్చాడని జొమాటో తెలిపింది.
కాంట్రవర్సీలు లేని దేశం ఉండదు. ప్రజాస్వామ్య దేశమైన మన దగ్గర దానికి ఇంకా ఎక్కువ ఆస్కారం ఉంటుంది. భావప్రకటన ఉన్న దగ్గర భిన్న అభిప్రాయాలు సంఘర్షిస్తాయి. ఆ సంఘర్షణలోంచి కాంట్రవర్సీలు పుట్టుకొస్తాయి. అలాగే దేశంలో అనేక కాంట్రవర్సీలు కొనసాగాయి. �
ఛత్తీస్గఢ్, రాజస్తాన్ రాష్ట్రాల్లోని ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీనే విజయం సాధించింది. ఛత్తీస్గఢ్లోని భానుప్రతాప్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి బ్రహ్మానంద్ నేతపై కాంగ్రెస్ అభ్యర్�
వీటిలో ఫోన్లు, ల్యాప్టాప్ల, టోస్టర్లు వంటివి ఉన్నాయి. వీటిలో 13 వస్తువుల వరకు పనిచేయకపోయినా ఇంటిలోనే పెట్టుకుంటున్నారు. దీనికి సెంటిమెంట్, మరమ్మతు ఖర్చు లాంటివి కారణం. వీటిలో ఎక్కువగా పాత హెడ్ఫోన్లు, రిమోట్లు, గడియారాలు, ఎక్స్టర్నల్ హార�
అమెరికన్స్ కెరోలిన్ బెర్టోజ్జి, బారీ షార్ప్లెస్ , డెన్మార్క్కు చెందిన మోర్టెన్ మెల్డాల్ లకు రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి ఇస్తున్నట్లు జ్యూరీ ప్రకటించింది. పరమాణువు నిర్మాణంలో నూతన విధానమైన ఆర్గానోక్యాటలసిస్ అభివృద్ధి చేసినందుకు �
2022 సగం అయిపోయింది. కోవిడ్ దెబ్బకి రెండేళ్లనుంచి సరైన సినిమాలు రిలీజ్ చెయ్యని టాలీవుడ్ కాస్త ఊపిరి పీల్చుకుని ధైర్యం చేసి అన్ని సినిమాల్ని ఈ సంవత్సరం.......
బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ (బీఐఈ) నేడు (శుక్రవారం) ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాల్ని విడుదల చేస్తుంది. గత నెల 6నుంచి 24 వరకు పరీక్షలు జరిగాయి. ఈ ఏడాది దాదాపు 4,64,756 మంది ఇంటర్ విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.