Home » 2024 Elections
Chidambaram Comments : వచ్చే ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీనే కీలక పాత్రధారిగా పి.చిదంబరం పేర్కొన్నారు. ఇండియా కూటమిని మరింత బలోపేతం చేయగల సామర్థ్యం ఆమెలో ఉందని అభివర్ణించారు.
సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. దేశంలోని ప్రధాన పార్టీలు ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాయి.
లోక్సభ, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. 7 విడతల్లో లోక్సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని సమాచారం.
ఏపీలోని టీడీపీ-జనసేన కూటమితో బీజేపీ కలుస్తుందని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. పోటీ చేసే స్థానాలపై ఇప్పటికే..
దీనిపై ఆయన అభిప్రాయం ఏంటని చాలా రోజులుగా ఎదురుచూపుల మధ్య ఎట్టకేలకు ఆదివారం ప్రతాప్ సిన్హా తన మౌనాన్ని వీడారు. 2024 లోక్సభ ఎన్నికలలోగా తాను దేశభక్తుడినో, ద్రోహినో ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు
ప్రియాంక గాంధీ దూకుడు విధానం, ఇటీవలి ఎన్నికల్లో సాధించిన విజయవంతమైన ఫలితాల ఆధారంగా దేశ స్థాయిలో ఆమెకు పెద్ద బాధ్యతను పార్టీ అప్పగించిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పిఎల్ పునియా అన్నారు
ఈ ప్రశ్నకు ఆశ్చర్యకరమైన ఫలితాలు వచ్చాయి. 59 శాతం మంది ప్రజలు ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీనే తిరిగి ఎన్నుకుంటామని చెప్పారు. ఇక 32 శాతం మంది ప్రజలు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఎన్నుకుంటామని చెప్పారు.
MLAలకు సీఎం జగన్ షాక్..వచ్చే ఎన్నికల్లో ఆ ఐదుగురికి నో టికెట్
కేరళ నుంచి రాహుల్ ఎంపీగా ఉన్నారు. కేరళలో కాంగ్రెస్ ప్రత్యర్థి కమ్యూనిస్టులు. ఇందులో విచిత్రం ఏంటంటే.. ఈ రెండు పార్టీలు ప్రస్తుతం ఇండియా కూటమిలో ఉన్నాయి
ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ పార్టీ కూటమితో ఉంది. ఇండియా కూటమిలో కాంగ్రెస్ కూడా ఉంది. అయితే యూపీలో సీట్లు పంచుకుంటున్న కాంగ్రెస్, మధ్యప్రదేశ్ లో పొత్తు నిరాకరించడం పట్ల అఖిలేష్ కోపంగా ఉన్నారు.