Home » 2024 Elections
ఒకవేళ గెలిచే అవకాశం లేకపోతే తనకు కూడా టిక్కెట్ ఇవ్వననే జగన్ చెబుతారని మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
2014 అసెంబ్లీ ఎన్నికల్లో 80 స్థానాలున్న యూపీలో బీజేపీ ఏకంగా 71 స్థానాలు గెలుచుకుంది. కాగా ఎస్పీ ఐదు స్థానాలు, కాంగ్రెస్ రెండు స్థానాలు గెలుచుకున్నాయి. ఇక బీజేపీ మిత్రపక్షం అప్నాదళ్ రెండు స్థానాలు గెలుచుకుంది. ఈ ఎన్నికల్లో 20 శాతం ఓట్ బ్యాంక్ సాధిం�
2023లో తొమ్మిది రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలు, 2024లో జరిగే లోక్సభ ఎన్నికలు భారతదేశ భవిష్యత్తుకు కీలకమని కాంగ్రెస్ నేతలు నొక్కి చెప్పారు. భావజాల సారూప్యత కలిగిన పార్టీలతో కలిసి బీజేపీ నుంచి కుర్చీని తిరిగి చేజిక్కించుకోవడం ద్వారా దేశం
స్వతంత్ర్యం కోసం దేశ ప్రజలు ప్రాణాలు అర్పించారు. కాంగ్రెస్ వాళ్లు అనేక త్యాగాలు చేశారు. బీజేపీ అసలేమీ చేయలేదు. స్వాతంత్ర్యం కోసం బీజేపీ నుంచి ఒక్కరైనా ఉరికంబం ఎక్కారా? కనీసం స్వాతంత్ర్య పోరాటంలో పాలు పంచుకున్నారా? జైళ్లకు వెళ్లారా? దీనికి బ
శిరోమణి అకాలీదళ్ అధినేత సుఖ్బీర్ సింగ్ బాదల్, బహుజన్ సమాజ్ పార్టీ అగ్రనాయకత్వం ఈరోజు ఢిల్లీలో పాత స్నేహాన్ని బలోపేతం చేయడం, రాబోయే రోజుల్లో మరింత మెరుగైన సమన్వయం సాధించడం వంటి వాటి గురించి సుహృద్భావ వాతావరణంలో సమావేశం జరిగింది. శిరోమణి, బీ�
YCPలో కోటంరెడ్డి కుంపటి సెగలు పుట్టిస్తోంది. 2024లో టీడీపీ నుంచి పోటీ చేస్తానంటూ బాంబు పేల్చిన నెల్లూరు వైసీపీ నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
మోదీ ప్రభుత్వం రెండవ సారి అధికారంలోకి వచ్చిన తరువాత గతేడాది జూలై 7న మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగింది. ఆ సమయంలో 12 మంది మంత్రులను మంత్రివర్గం నుంచి తప్పించారు. కొత్తవారికి మంత్రివర్గంలో చోటు లభించింది.
రాబోయే ఎన్నికల్లో 175 స్థానాలే వైసీపీ టార్గెట్ అన్నారు సీఎం జగన్. ఆ దిశగా పని చేయాలని వైసీపీ జిల్లా అధ్యక్షులు, రీజినల్ కో-ఆర్డినేటర్లకు సూచించారు.
ఏపీ సీఎం జగన్ 2024 ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. గెలుపే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా పార్టీపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు.
ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని కేడర్ కు జగన్ పిలుపు ఇచ్చారు. కార్యకర్తలను కార్యోన్ముఖులను చేసేలా జగన్ ప్రసంగించారు. కౌరవ సైన్యాన్ని ఓడించే యుద్ధంలో అర్జునుడి పాత్ర మీదే అంటూ ఉత్సాహపరిచారు.