Home » 2024 Elections
కొద్ది రోజుల క్రితం జరిగి గుజరాత్ అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అనూహ్యంగా 5 సీట్లు గెలుచుకుంది. ఇక కాంగ్రెస్ పార్టీ దారుణ పరాజయం పాలైంది. వాస్తవానికి ఆప్ పోటీనే కాంగ్రెస్ కే పెద్ద అడ్డంకి అయింది
ఓ సర్వే ఇండియా కూటమికి నిద్రలేని రాత్రులను ఇచ్చింది. ఓ ప్రైవేట్ న్యూస్ ఛానెల్ నిర్వహించిన సర్వేలో షాకింగ్ విషయాలు వెలువడ్డాయి. మరోసారి ప్రధాని మోదీ, సీఎం యోగి మ్యాజిక్ ఫలిస్తున్నట్లు సర్వేలో తేలింది.
ఇక ఈ రాష్ట్రాలతో పాటు మణిపూర్ రాష్ట్రంలో కూడా బీజేపీకి అదే పరిస్థితి ఎదురుకానుందట. మణిపూర్లో హింసాత్మక ఘటనలు ఆగడం లేదు. సర్వే ప్రకారం అక్కడ ఎన్డీయే ఫ్లాప్ అని కనిపిస్తోంది
1989 ఎన్నికల నాటి ఫలితాలు కూడా దాదాపు ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి. వీపీ సింగ్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా జనతాదళ్, బీజేపీతో పాటు అనేక పార్టీలు కూటమి కట్టాయి. అప్పుడు మాయావతి, నితీష్ కుమార్లు ఏ కూటమిలోనూ చేరకుండా తటస్థ విధానం అ�
ఎన్డీయే కూటమి ప్రధాని అభ్యర్థి ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్రమోదీయే. కానీ, ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి ఎవరనేది అంత తొందరగా కొలిచ్చి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అసలు ఎన్నికలకు ముందు ఈ నిర్ణయం జరిగే అవకాశాలు కూడా లేవనే అనిపిస్తోంది
బెంగళూరులో ప్రతిపక్ష పార్టీల సమావేశం బాగా జరిగిందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. తమ కూటమిని ఇక నుంచి ఇండియా అని పిలుస్తామని ఆమె స్పష్టం చేశారు. ఇంగ్లిష్లో ఇండియా, భారత్ అని పిలవొచ్చు అని అన్�
బెంగళూరులో జరిగిన విపక్షాల సమావేశానికి సోనియా గాంధీతో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రులు ఎంకే స్టాలిన్, నితీష్ కుమార్, అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరెన్, మమతా బెనర్జీ, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ తదితరు
వరంగల్ పర్యటనను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ కారణం చేతనే ఎన్నడూ లేని విధంగా వరంగల్ నగరంలో 26 కిలోమీటర్ల భారీ ర్యాలీని ఏర్పాటు చేశారు. ఎప్పటి నుంచో పెండింగులో ఉన్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వంటి వాటికి శంకుస్థాపనకు పూనుకున్నారు.
భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా దేశంలో విపక్షాలు ఏకమవుతున్నాయి. అయితే విపక్ష కూటమి నుంచి రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థిగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. ప్రధాని మోదీకి పెళ్లైనప్పటికీ.. కొద్ది రోజులకే వారు విడిపోయారు. చాలా కాలంగా ఆయన భా�
సమావేశం అనంతరం విపక్ష పార్టీలన్నీ కలిసి నిర్వహించిన జాయింట్ మీడియా సమావేశానికి ఆప్ డుమ్మా కొట్టింది. ఇక పాట్నా సమావేశం జరిగి 24 గంటలు కూడా గడవక ముందే ఆప్ స్పందిస్తూ.. కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి పొత్తైనా చాలా క్లిష్టంగా ఉంటుందంటూ పేర్కొన్నారు