Home » 2024 Elections
పరోక్షంగా కాంగ్రెస్ పార్టీకే ప్రధానమంత్రి పదవిని కట్టబెట్టేందుకు అంగీకరించాయి. ఇంత క్లారిటీ వచ్చాకి సీట్ల పంపకాలు కూడా జరిగిపోతే వచ్చే ఎన్నికల ప్రణాళికలు సిద్ధం చేసుకోవచ్చని హస్తం పార్టీ ఆలోచిస్తుందట. అందుకే రాహుల్ వెంటనే సీట్ల పంపకాలక�
కోడెర్మ నుంచి అప్పటి జేవీఎం అధినేత బాబూలాల్ మరాండీ, గొడ్డ నుంచి ప్రదీప్ యాదవ్ పోటీ చేసినా ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఈ సారి ఈ రెండు స్థానాలను తనతోనే ఉంచుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. కాగా, 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 13 స్థానాల్లో పోటీ చేసి 11
పనిచేయకపోతే టికెట్ ఇచ్చేది లేదు.ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గంలోని ప్రతీ ఇంటికి వెళ్లి తెలుసుకోవాలి. రిపోర్టులు వచ్చాకే టికెట్లు.
పార్టీ తిరిగి అధికారంలోకి రావాలంటే నేతలంతా అలెర్ట్ గా ఉండాలి. ప్రజలను చైతన్యం చేసేలా కార్యక్రమాలు నిర్వహించాలి. భవిష్యత్తుకు భరోసా పేరుతో ప్రజల్లో చైనత్యం తేవాల్సిన సమయం ఆసన్నమైంది.
Nellore Politics – Andhra Pradesh Elections : ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి రోజు రోజుకు పెరుగుతోంది. ఎన్నికలకు దాదాపు 10 నెలలు ఉన్నాయని నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలో ఏపీలో నేతలు చర్చలు, సమావేశాలతో బిజీ బిజీగా ఉన్నారు. పార్టీ మారాలనుకునే నేతలు మంతనాలతో బిజీగా ఉన్న క్రమం�
బాలీవుడ్ ఒకప్పటి హీరోయిన్, బీజేపీ ఎంపీ హేమామాలిని 2003 నుంచి 2009 వరకు రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. 2014, 2019 లోక్సభ ఎన్నికల్లో మథుర పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఆమె విజయం సాధించారు.
2024 లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గద్దె దించాలనుకుంటే వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలకు మద్దతు ఇవ్వాలని తాజాగా కాంగ్రెస్ పార్టీని అఖిలేష్ యాదవ్ కోరారు. బీజేపీ వ్యతిరేక ప్రాంతీయ రాజకీయాలన్నీ ఏకతాటిపైకి రావాలని ఆయన సూచించా
మరొకవైపు మమతా బెనర్జీ సైతం కాంగ్రెస్ లేకుండా విపక్షాల్ని ఐక్యం చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. కొద్ది రోజుల క్రితం ఈ విషయమై ఆమె స్పష్టమైన ప్రకటన చేశారు. కానీ, విపక్షాల ఐక్యత అంత ఈజీ కాదని ఆమె సైతం భావిస్తున్నట్లు తెలుస్తోంది
ఇంగ్లాండులో భారత రాజకీయాలపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై అమిత్ షా మండిపడ్డారు. విదేశీ గడ్డపై స్వదేశాన్ని అవమానించడం దారుణమైన సంస్కృతని దుయ్యబట్టారు. ప్రభుత్వం మీద విమర్శలు చేసే యావలో దేశాన్ని కించపరుస్తున్నారని అన్నారు. ప్రధానమంత్రి పట
సామాజిక న్యాయంపై జరుగుతున్న రెండో జాతీయ సదస్సుకు ముఖ్యమంత్రులు అశోక్ గెహ్లాట్, హేమంత్ సోరెన్.. మాజీ ముఖ్యమంత్రులు ఫరూక్ అబ్దుల్లా, అఖిలేష్ యాదవ్.. బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, తృణమూల్ డెరెక్ ఓబ్రెయిన్, వామపక్ష నేతలు సీతారాం ఏచూరి, డి �