-
Home » 2024 exit poll
2024 exit poll
ఎగ్జిట్ పోల్స్ నిజం అవుతాయా? తుది ఫలితాలు ఇలాగే ఉంటాయా? తెలకపల్లి రవి విశ్లేషణ..
కొన్ని సర్వే సంస్థలు మరోసారి వైసీపీదే అధికారం అని తేలిస్తే.. మరికొన్ని సంస్థలు మాత్రం టీడీపీ కూటమికి పట్టంకట్టాయి. దీంతో ఏపీ జనాల్లో టెన్షన్ మరింత పెరిగింది.
ఎగ్జిట్ పోల్స్ నిజం అవుతాయా? తెలకపల్లి రవి విశ్లేషణ..
Exit Polls 2024 : ఎగ్జిట్ పోల్స్ నిజం అవుతాయా? తెలకపల్లి రవి విశ్లేషణ..
వైసీపీకి షాక్? ఓడిపోయే మంత్రులు వీళ్లే?- ఆరా సర్వే
Ap Exit Polls 2024 : వైసీపీకి షాక్? ఓడిపోయే మంత్రులు వీళ్లే?- ఆరా సర్వే
ఏపీలో గెలుపెవరిది? మరింత ఉత్కంఠ పెంచిన ఎగ్జిట్ పోల్స్
Ap Exit Polls 2024 : ఏపీలో గెలుపెవరిది? మరింత ఉత్కంఠ పెంచిన ఎగ్జిట్ పోల్స్
ఏపీలో అధికారంలోకి వచ్చే పార్టీ ఏది? మరింత ఉత్కంఠ పెంచిన ఎగ్జిట్ పోల్స్
జాతీయ సర్వే సంస్థలు టీడీపీ-జనసేన-బీజేపీ కూటమివైపు మొగ్గుచూపగా.. మరికొన్ని సంస్థలు మాత్రం వైసీపీకే ఎక్కువ ఎంపీ సీట్లు వస్తాయని తెలిపాయి.
వైసీపీకి షాక్? ఓడిపోనున్న మంత్రులు వీరే?- ఆరా సర్వే
మంత్రివర్గంలో ఉన్న అనేకమంది తీవ్రమైన పోటీ ఎదుర్కొంటున్నారు, కొందరు ఓటమి చవిచూడనున్నారు
వైసీపీదే గెలుపు? భారీ మెజార్టీతో పవన్ విజయం? ఆరా మస్తాన్ సంచలన సర్వే
56శాతం మహిళలు వైసీపీకి ఓటు వేశారు. 55.6 శాతం పురుషులు టీడీపీకి ఓటు వేశారు.
ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమవుతాయా? గతంలో అనేక సార్లు ఘోరంగా విఫలం.. ఎప్పుడెప్పుడంటే?
ఎగ్జిట్ పోల్స్ ఎల్లప్పుడూ కచ్చితమైన గణాంకాలను చెబుతాయని నమ్మలేం. గతంలో పలు రాష్ట్రాల్లో..
కొడాలి నాని, వంశీ, అనిల్ కుమార్ యాదవ్ ఓడిపోయే అవకాశం.. రైజ్ సర్వే సంస్థ అంచనా
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు మంత్రులు ఓడిపోబోతున్నారని సర్వే సంస్థలు అంచనా వేశాయి.
ఏపీలో కూటమిదే జయకేతనం..! పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ సంచలన రిపోర్ట్
ఏపీ అభివృద్ధికి ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుందని ప్రశ్నించగా 52 శాతం మంది టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి, 41 శాతం మంది వైసీపీ అని చెప్పారు