Home » 2024 exit poll
కొన్ని సర్వే సంస్థలు మరోసారి వైసీపీదే అధికారం అని తేలిస్తే.. మరికొన్ని సంస్థలు మాత్రం టీడీపీ కూటమికి పట్టంకట్టాయి. దీంతో ఏపీ జనాల్లో టెన్షన్ మరింత పెరిగింది.
Exit Polls 2024 : ఎగ్జిట్ పోల్స్ నిజం అవుతాయా? తెలకపల్లి రవి విశ్లేషణ..
Ap Exit Polls 2024 : వైసీపీకి షాక్? ఓడిపోయే మంత్రులు వీళ్లే?- ఆరా సర్వే
Ap Exit Polls 2024 : ఏపీలో గెలుపెవరిది? మరింత ఉత్కంఠ పెంచిన ఎగ్జిట్ పోల్స్
జాతీయ సర్వే సంస్థలు టీడీపీ-జనసేన-బీజేపీ కూటమివైపు మొగ్గుచూపగా.. మరికొన్ని సంస్థలు మాత్రం వైసీపీకే ఎక్కువ ఎంపీ సీట్లు వస్తాయని తెలిపాయి.
మంత్రివర్గంలో ఉన్న అనేకమంది తీవ్రమైన పోటీ ఎదుర్కొంటున్నారు, కొందరు ఓటమి చవిచూడనున్నారు
56శాతం మహిళలు వైసీపీకి ఓటు వేశారు. 55.6 శాతం పురుషులు టీడీపీకి ఓటు వేశారు.
ఎగ్జిట్ పోల్స్ ఎల్లప్పుడూ కచ్చితమైన గణాంకాలను చెబుతాయని నమ్మలేం. గతంలో పలు రాష్ట్రాల్లో..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు మంత్రులు ఓడిపోబోతున్నారని సర్వే సంస్థలు అంచనా వేశాయి.
ఏపీ అభివృద్ధికి ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుందని ప్రశ్నించగా 52 శాతం మంది టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి, 41 శాతం మంది వైసీపీ అని చెప్పారు