Home » 2024 Lok Sabha election
గతంలో హైదరాబాద్ కు కంపెనీలు తచ్చింది నేనే. అది చంద్రబాబు నాయుడుకుకూడా తెలుసు. అప్పుల ఊబిలో కూరుకపోయిన తెలంగాణను అభివృద్ధి చేయాలంటే ప్రజాశాంతి పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కేఏ పాల్ ప్రజలకు పిలుపునిచ్చారు.
హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్ యాదవ్ పేరును మాజీ సీఎం, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సోమవారం ప్రకటించారు.
చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ లు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
లోక్ సభ ఎన్నికల సమరానికి బీఆర్ఎస్ సన్నద్ధమవుతోంది. రాష్ట్రంలోని పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా అభ్యర్థుల ఎంపికపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ దృష్టి కేంద్రీకరించారు.
ప్రపంచంలోనే అత్యధిక ఓటర్లు కలిగిన దేశంగా భారత్ నిలిచింది.
ప్రపంచంలోనే అత్యధిక ఓటర్లు కలిగిన దేశంగా భారత్ నిలిచింది.