Home » 3rd T20I
నాలుగు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో విజయం తర్వాత ఆడుతోన్న టి20 సిరీస్లో మొదటి మ్యాచ్ ఓడి.. రెండవ మ్యాచ్లో గెలిచి.. వరల్డ్ టాప్ జట్టుపై తడబడి నిలబడి.. సీరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది.
India vs Australia 3rd T20I : మూడో టీ20ల సిరీస్లో భాగంగా సిడ్నీలో ఆస్ట్రేలియా, టీమిండియా మధ్య జరిగిన ఆఖరి టీ20లో ఆసీస్ విజయం సాధించింది. 12 పరుగుల తేడాతో పర్యాటక జట్టు కోహ్లీసేనపై గెలిచి ఆస్ట్రేలియా పరువు దక్కించుకుంది. ఈ సిరీస్లో మొదటి రెండు మ్యాచ్ల్లో గెలిచ
ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న భారత జట్టు వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత.. టీ20 సిరీస్లో మాత్రం రాణించి సిరీస్ను ఇప్పటికే కైవసం చేసుకుంది. వరుసగా రెండు టీ20 మ్యాచ్ల్లో గెలిచిన తర్వాత సిరీస్ను గెలుచుకున్న భారత జట్టు. చివరి మ్యాచ్లో గెలిచి ఆస�
అనుభవం లేని ఆటగాళ్లతో ఏం చేస్తుందిలే అనుకున్న దక్షిణాఫ్రికా అనూహ్యంగా విజృంభించింది. ఆల్రౌండ్ నైపుణ్యంతో టీమిండియాను ఓడించింది. ప్రారంభంలో ఆధిపత్యం చూపినా దానిని నిలబెట్టుకోలేకపోయిన కోహ్లి సేన ప్రత్యర్ధికి తేలిగ్గా తలొంచింది. వెరసి
సొంతగడ్డపై దక్షిణాఫ్రికా బౌలర్లు టీమిండియా టాపార్డర్ చేతులెత్తేసింది. సఫారీల భారత ఆటగాళ్లను 134 పరుగులకే కట్టడి చేశారు. రెండవ టీ20 గెలిచిన ఉత్తేజంలో మూడవ టీ20 ఎలాగైనా గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని బరిలోకి దిగిన టీమిండియా 9 వికెట్లు నష్టపో�
టీ20ల్లో వైస్ కెప్టెన్.. కెప్టెన్కు మధ్య పోటీ నడుస్తూనే ఉంది. పరుగుల యంత్రం రికార్డుల రారాజు విరాట్ కోహ్లీకి ధీటుగా రికార్డులు కొల్లగొడుతున్న రోహిత్ శర్మ కోసం ప్రపంచ రికార్డు ఎదురుచూస్తోంది. కేవలం 8పరుగుల దూరంలో రికార్డు బద్దలుకొట్టనున్నా�