5

    భారత్‌లో కరోనా విజృంభణ…5,865 పాజిటివ్ కేసులు..169 మంది మృతి

    April 10, 2020 / 12:39 AM IST

    భారత్‌లో కరోనా విజృంభిస్తోంది. నిజాముద్దీన్‌ ఎఫెక్ట్‌తో భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. దేశంలో ఇప్పటివరకు 5 వేల 865 కరోనా కేసులు నమోదయ్యాయి.

    కరోనా అంటే…కోయి రోడ్ పర్ నా నిఖలే : 15వేల కోట్లు కేటాయింపు..మూఢ నమ్మకాలు వద్దన్న మోడీ

    March 24, 2020 / 03:11 PM IST

    కరోనా అంటే కోయి రోడ్ పర్ నా నిఖలే అని మోడీ అన్నారు. కరోనా రోగుల చికిత్స కోసం 15వేల కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోడీ తెలిపారు. ఈ నిధులతో ఐసొలేషన్ వార్డులు,ఐసియు బెడ్స్,వెంటిలేటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు �

    151 దేశాలకు పాకిన కరోనా : ప్రపంచవ్యాప్తంగా 5,821 మృతి..ఇటలీలో ఒక్కరోజే 3497 కేసులు

    March 15, 2020 / 02:13 AM IST

    కరోనా వైరస్ చాపకింద నీరులా ప్రపంచ దేశాలకు విస్తరిస్తోంది. 151 దేశాలకు వైరస్ పాకింది. ప్రపంచ వ్యాప్తంగా మృతుల సంఖ్య 5,821కి చేరింది.

    139 దేశాలకు పాకిన కరోనా..ప్రపంచవ్యాప్తంగా 5,417 మంది మృతి 

    March 14, 2020 / 04:03 AM IST

    కరోనా వైరస్ ప్రపంచదేశాలను వణికిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 5,417కు కరోనా మృతుల సంఖ్య చేరింది.

    నిరసనలు హింసాత్మకం.. 19మంది మృతి.. 1,113 మంది అరెస్ట్‌

    December 27, 2019 / 07:21 AM IST

    దేశ వ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు నిరసన సంధర్భంగా జరిగిన హింసాత్మక ఘటనల్లో ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యధికంగా 19 మంది చనిపోగా, వెయ్యి మందికి పైగా అల్లర్ల కేసుల్లో అరెస్ట్‌ అయ

    రూ.8,990 మాత్రమే : భారీ బ్యాటరీతో Vivo Y11 వచ్చేసింది

    December 25, 2019 / 09:25 AM IST

    ప్రముఖ స్మార్ట్ ఫోన్ మేకర్లలో ఒకటైన వివో ఇండియా మరో కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్‌‌ను ఇండియన్ మార్కెట్లో రిలీజ్ చేసింది. అదే.. లేటెస్ట్ వెర్షన్ Vivo Y11 స్మార్ట్ ఫోన్ . కంపెనీ పొర్ట్ పోలియోలో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ల కేటగిరీల్లో వివో Y సిరీస్ నుంచి 5,00

    చూయింగ్ గమ్ లో మహిళా DNA

    December 19, 2019 / 06:48 AM IST

    ఒక్కోక్కసారి చిన్న వస్తువుల నుంచే ఎన్నో వేల సంవత్సరాల చరిత్రను గురించి చెప్తుంటాయి. తాజాగా శాస్త్రవేత్తలు చేపట్టిన పరిశోధనల్లలో చూయింగ్  బయట పడింది. ఆ చూయింగ్ గమ్ వంటి పదార్ధంలో మహిళ డీఎన్ఏ ఉన్నట్లు కనుగొన్నారు. క్రీస్తు పూర్వం 10 వేల సంవత

    రూ.15వేలు మాత్రమే : ట్రిపుల్ కెమెరాలు.. భారీ బ్యాటరీతో Vivo Y5s 

    November 7, 2019 / 10:57 AM IST

    చైనా స్మార్ట్ ఫోన్ మేకర్ వివో నుంచి మరో కొత్త ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. అదే.. Vivo Y5s స్మార్ట్ ఫోన్. భారీ 5,000mAh బ్యాటరీ సామర్థ్యంతో పాటు ట్రిపుల్ కెమెరాలు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. ఇటీవలే వివో Y సిరీస్ నుంచి Vivo Y19 మోడల్ ప్రవేశపెట్టింది. వివో Y5s లో MediaTeK హ�

    సెప్టెంబర్ 29 నుంచి సేల్ : Redmi 8A వచ్చేసింది.. ధర ఎంతంటే? 

    September 25, 2019 / 08:15 AM IST

    చైనా అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మేకర్ షియోమీ నుంచి ఇండియా మార్కెట్లలో బుధవారం (సెప్టెంబర్ 25, 2019)మధ్యాహ్నం 12 గంటలకు కొత్త మోడల్ లాంచ్ అయింది. రెడ్ మి ఎ-సిరీస్, రెడ్ మి 7Aతో సక్సెస్ సాధించిన రెడ్ మి బ్రాండ్.. మరో కొత్త మోడల్ Redmi 8A స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేసిం�

    జొమోటో నుండి 5వేల రెస్టారెంట్లు ఔట్

    February 23, 2019 / 09:14 AM IST

    ప్రముఖ ఫుడ్ సరఫరా కంపెనీ జొమోటో.. ఐదు వేల రెస్టారెంట్లను  ఫిబ్రవరిలో తమ లిస్ట్ నుండి తొలిగించినట్లు ప్రకటించింది. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ(Food Safety and Standards Authority of India) నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలను అందుకోవడంలో విఫలమైనందుకు ఈ నిర్ణయం తీసుకొన్నట్లు కంపెనీ వ�

10TV Telugu News