Home » 7 dead
ఏప్రిల్ 2016 నుంచి బీహార్లో మద్యం అమ్మకం, వినియోగం పూర్తిగా నిషేధించారు. అయినప్పటికీ రాష్ట్రంలో మద్యం స్వైర విహారం చేస్తూనే ఉంది. ఈ విషయమై రాష్ట్రంలో అధికార విపక్షాల మధ్య తీవ్ర రగడ చెలరేగింది. బుధవారం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ముఖ్యమంత్రి
హిమాచల్ ప్రదేశ్లో టూరిస్టులతో వెళ్తున్న టెంపో ట్రావెలర్ లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు మరణించారు. మరో 10 మంది గాయపడ్డారు. ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది.
Uttarakhand: గర్వాల్ హిమాలయ పర్వతాల్లో.. చమోలీ జిల్లా తపోవన్ ప్రాంతంలోని రైనీ గ్రామంలో జరిగిన ఘటన దేశమంతా ఉలిక్కిపడేలా చేసింది. 2013కేదర్నాథ్ ఘటనను తలపిస్తున్న ఈ ప్రమాదంలో ఏడుగురి మృతదేహాలు వెలికితీసినట్లు కన్ఫామ్ చేశారు. ఈ ప్రమాదంలో మరెంత మంది ప్ర�
తూర్పుగోదావరి జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. గోదావరిలో పర్యాటకుల బోటు మునిగిపోయిందనే వార్త తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. దేవీపట్నం మండలం కచ్చులూరు దగ్గర ఈ ఘోరం చోటు చేసుకుంది. 24 మందిని NDRF బృందాలు రక్షించాయి. మృతుల సంఖ్య క్రమ క్రమంగా పె
15మంది ఆసుపత్రిలో చికిత్స. నలుగురి పరిస్థితి విషమం. శిథిలాల కింద మరికొంతమంది ఉండే అవకాశం. ఢిల్లీ : దేశ రాజధాని హస్తినలో ఘోరం జరిగింది. ఓ భవనం ఉన్నట్టుండి కుప్పకూలిపోయింది. ఏడుగురు మృతి చెందారు. సుదర్శన్ పార్కు ప్రాంతంలో ఉన్న ఓ ఫ్యాక్టరీ భవనం�