Home » ACC
U 19 Asia Cup 2023 : వన్డే ప్రపంచకప్ ముగిసిన వెంటనే క్రికెట్ ప్రేమికులను మరో ఐసీసీ ఈవెంట్ పలకరించనుంది. అదే అండర్-19 పురుషుల ఆసియాకప్.
ఆసియా కప్ 2023 ముగిసింది. భారత జట్టు 10 వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించి కప్పును సొంతం చేసుకుంది. అయితే.. ఈ టోర్నీ విజయవంతం చేయడంలో క్యూరేటర్లు, గ్రౌండ్స్మెన్స్కు కృషి ఎంతగానో ఉంది.
ఆసియా కప్ (Asia Cup) 2023 టోర్నీకి మరో 14 రోజుల సమయం మాత్రమే ఉంది. ఆగస్టు 30 నుంచి ఈ టోర్నీ ప్రారంభం కానుంది. శ్రీలంక, పాకిస్తాన్ లు ఆతిథ్యం ఇవ్వనున్న ఈ టోర్నీలో ఆసియా సింహాలు కప్ కోసం పోటీపడనున్నాయి.
2023, అక్టోబర్ నుంచి వన్డే వరల్డ్ కప్ టోర్నీ ఇండియాలో ప్రారంభం కావాలి. అయితే, ఇప్పుడు ఈ టోర్నీ నిర్వహణపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి పాక్ క్రికెట్ బోర్డుతో బీసీసీఐ వ్యవహరిస్తున్న తీరు కూడా ఒక కారణమే.
సెప్టెంబర్ 9 చివరి గడువుతో తాజా ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ ప్రకారం.. అంబుజా సిమెంట్స్ ఒక్కో షేర్ 385 రూపాయలు గాను, ఏసీసీ 2,300 రూపాయలు గాను చెల్లించనుంది. అంబుజా సిమెంట్స్లో 51.63 కోట్ల ఈక్విటీ షేర్లను పబ్లిక్ వాటాదార్ల నుంచి కొనుగోలు చేసేందుకు 19,879 కోట్
గార్మెంట్స్(వస్త్రాలు) పేరుతో దేశంలోకి తరలిస్తున్న కోటి రూపాయల విలువైన 90 ఐఫోన్లను ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో కస్టమ్స్ అధికారులు జప్తు చేశారు.
IAS officers appointed in the PMO : ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయంలో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి.. 2023 అక్టో�
భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI)సెక్రటరీ అమితాబ్ చౌదరికి ఇవాళ(సెప్టెంబర్-8,2019) కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ (CAO)షోకాజ్ నోటీసు జారీ చేసింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) & ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) సమావేశాలకు అందుబాటులో లేకపోవడంపై అమితాబ్ చ�