Home » ACTION
అవినీతి నిరోధక చర్యలపై ఏపీ సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇకపై అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికితే నిర్దిష్ట సమయంలో చర్యలు తీసుకునేలా బిల్లు తీసుకురానున్నారు. ‘ది�
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓ పార్టీ స్థాపించారు. జనసేన అని పేరు పెట్టారు. గత ఎన్నికల్లో పోటీ కూడా చేశారు. ఆ పార్టీ అభ్యర్థులు ఏపీలోని అన్ని ప్రాంతాల్లోనూ ఓడిపోయారు. ఒక్క రాజోలు నియోజకవర్గంలో మాత్రం విజయం దక్కింది. ప్రశ్నించేందుకు పుట్టిన పార్�
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ఇంకా వ్యాపిస్తూనే ఉంది. పాజిటివ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ప్రధానంగా GHMC పరిధిలో కేసులు అధికంగా నమోదవుతుండడంతో ఆందోళన కలిగిస్తోంది. దీంతో వైరస్ మరింత వ్యాపించకుండా ఉండేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. కేసు
కరోనా వైరస్ నిరోధం, ఇళ్ల పట్టాలపై జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ప్రస్తుతం వైరస్ ప్రబలుతున్న క్రమంలో…నో టూ పానిక్… ఎస్ టూ ప్రికాషన్స్ అన్నది నినా�
రేవంత్ భూ దందా వ్యవహారం..పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. శాసనమండలిని కూడా తాకింది. 2020, మార్చి 12వ తేదీ గురువారం జరిగిన సమావేశాల్లో గోపన్ పల్లిలో రేవంత్ భూ దందాపై మండలిలో ఎమ్మెల్సీ ఎం.ఎస్.ప్రభాకర్ ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, క�
ఖాకీ చొక్కాలకు కనికరం ఉండదు.. అహంకారంతో ఏదైనా చేస్తారు.. బాధలో ఉన్న వ్యక్తిని కూడా చాలా శులువుగా కాళ్లతో కొట్టేస్తారు. కూతురు ఆత్మహత్య చేసుకుంటే పుట్టెడు దు:ఖంలో మునిగిపోయిన తండ్రిని దారుణంగా కాలితో తన్నిన ఘటన తెలంగాణలోనే కాదు.. దేశవ్యాప్తం�
తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాల్లో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. పోలింగ్ శాతం వివరాలను ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి వెల్లడించారు. అలాగే..గంగుల కమలాకర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. మంత్రి గంగుల కారుకు ఓటేశానని చెప్పడాన్న�
ఏపీ ప్రభుత్వం ప్రయాణికుల కోసం వాట్సాప్ నెంబర్ తీసుకొచ్చింది. సంక్రాంతి పండక్కి గ్రామాలకు వెళ్లిన వారు.. రిటర్న్ జర్నీలో ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంది. ఇందులో
అమరావతి ప్రాంతంలో ఆందోళనకారులకు పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు. రాజధాని అమరావతి ప్రాంతంలో ధర్నాలకు ఎలాంటి
పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీలోని జామియా ఇస్లామియా యూనివర్శిటీలో విద్యార్థులు ఆందోళన చేపట్టిన సమయంలో ఢిల్లీ పోలీసులు ప్రవర్తించిన తీరుని తప్పుబట్టారు కాంగ్రెస్ సీనియర్ లీడర్,రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు గులాం నబీ అజాద్. పోలీ