Home » ACTION
అత్యాచార ఘటనలు, వేధింపులపై ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ చట్టాన్ని టీడీపీ సపోర్టు చేస్తుందని ప్రకటించారు ప్రతిపక్ష నేత చంద్రబాబు. కానీ వైసీపీ ప్రజాప్రతినిధులపై పలు ఆరోపణలున్నాయని, దీనిపై చర్యలు తీసుకోవాలన్నారు బాబు. నిర్భయ చట్టం దేశంలో
చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు ఈ వయసులో బూతులు నేర్చుకుంటున్నారని తెలిపారు.
ఏపీ అసెంబ్లీ గేటు దగ్గర నిన్న జరిగిన ఘటనలో టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలంటూ శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన సభలో తీర్మానం పెట్టారు. తుది నిర్ణయాన్ని స్పీకర్ కు వదిలేస్తూ తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని జక్కంపూడి రాజా, గొల్ల బాబూరావు బలపరిచ�
దిశ అత్యాచారం, హత్య కేసు..లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇష్యూ సుప్రీంకోర్టుకు చేరింది. కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. న్యాయవాదులు జీఎస్. మణి, ప్రదీప్ కుమార్లు 2019, డిసెంబర్ 07వ తేదీ శనివారం పిటిషన్లు దాఖలు చేశారు. ఎన్ కౌంటర్ ఘటనలపై 2014ల
తెలంగాణ ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడడంతో సమ్మె ఎప్పుడు ముగుస్తుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది. కోర్టులో దీనిపై వాదనలు కొనసాగుతున్నాయి. నవంబర్ 07వ తేదీకి విచారణ వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 2019, న�
చదువు రాని స్టూడెంట్స్ మాకొద్దు అంటూ 65మంది విద్యార్థులకు టీసీలు ఇచ్చిన రాజ్ భవన్ స్కూల్ హెడ్ మాస్టర్ సుమన్ పై వేటు పడింది. హెచ్ఆర్సీ ఆదేశాలతో స్కూల్ కి వెళ్లిన
పరిక్షల్లో ప్రశ్నలు అంటే ఎలా ఉండాలి? ఆలోచింపజేసేవిగా ఉండాలి. విద్యార్ధుల జీవితాలను సరైన మార్గంలో పెట్టవిగా ఉండాలి. ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడాలి. కాస్త జ్ఞానం తెచ్చేవిగా ఉండాలి. కానీ లేటెస్ట్ గా తమిళనాడులోని ఓ కేంద్రీయ విద్యాలయ నిర్వహించిన పర�
అమరావతి : తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ పార్టీకి వెన్నుపోటు పొడిచిన వారి బండారం త్వరలోనే బయటపడుతుందని ఏపీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు అన్నారు. పార్టీకి ద్రోహం చేసిన వారిని వదిలిపెట్టనని ఆయన వార్నింగ్ ఇచ్చారు. కొందరు సీనియర్లు పార్టీకి వెన్ను�
మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి ఈసీ షాక్ ఇచ్చింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీని ఉద్దేశిస్తూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న చౌకీదార్ చోర్ హై అడ్వర్టయిజ్ మెంట్ క్యాంపెయిన్ ను ఎలక్షన్ కమిషన్ బ్యాన్ చేసింది. వెంటనే చౌకీదార్ చోర్ హై ప్రకటన క్�
సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ కోసం ప్రచారం నిర్వహించి రాజస్థాన్ గవర్నర్ చిక్కుల్లో పడ్డారు.తన రాజ్యాంగబద్దమైన పదవి రూల్స్ ను కళ్యాణ్ సింగ్ ఉల్లంఘించినట్లు ఎలక్షన్ కమిషన్ రాష్ట్రపతికి లేఖ రాయడంతో అవసరమైన చర్యలు తీస�