Home » Active Cases
దేశంలో వరుసగా రెండో రోజు యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య తగ్గినట్లు బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
దేశంలోని 13 రాష్ట్రాల్లో 1లక్షకు పైగా కరోనా యాక్టివ్ కేసులున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ మంగళవారం(మే-11,2021) తెలిపారు.
తెలంగాణలో కొత్తగా 4,976 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 35 మంది ప్రాణాలు కోల్పోయారు.
భారత్ లో మే 11-15 మధ్య రోజుల్లో రోజుకి 33-35లక్షల యాక్టివ్ కేసులతో కరోనా తీవ్రస్థాయిలో విరుచుకుపడనుంది ఐఐటీ సైంటిస్టులు వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా ఆ సంఖ్య 2 వేలు దాటడం ఆందోళనకు గురి చేస్తోంది.
ఇండియాకు కాస్త రిలీఫ్. కరోనా కొత్త కేసులు కొంత తగ్గాయి. గడిచిన రెండు రోజులుగా 70వేలకు చేరువగా కోవిడ్ కొత్త కేసులు వెలుగుచూడగా.. గడిచిన 24గంటల్లో ఆ సంఖ్య
Health Ministry దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 4,54,049 మంది హెల్త్ వర్కర్లకు వ్యాక్సిన్ అందించినట్లు మంగళవారం(జనవరి-19,2021) కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. 24 గంటల వ్యవధిలో 2,23,669 మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు తెలిపింది. వ�
COVID In Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 349 కరోనా కేసులు (Corona Cases) నమోదయ్యాయి. ఇద్దరు చనిపోయారు. ఈ మేరకు 2020, డిసెంబర్ 27 తేదీ ఆదివారం సాయంత్రం ప్రభుత్వం హెల్త్ బులెటిన్లో వెల్లడించింది. 46 వేల 386 శాంపిల్స్ పరీక్షించినట్లు, చిత్తూరు, కృష్ణా జిల్ల�
Telangana : తెలంగాణలో కరోనా తగ్గుముఖం పట్టడం లేదు. ఏ మాత్రం లక్షణాలు లేని వారు లక్ష మంది ఉంటారని అంచాన వేస్తున్నారు. సోమవారం నాటికి లక్షా 45 వేల 163 కరోనా పాజిటివ్ కేసులు రాగా..ఎలాంటి లక్షణాలు లేని కేసులు 1, 00, 162 మంది ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ సంచాలకుడు డాక�
ప్రపంచదేశాలన్నీ కరోనా కౌగిలిలో బంధీగా ఉన్న వేళ వైరస్ మొదటగా వెలుగులోకి వచ్చిన చైనాలో మాత్రం కరోనా ఖతమైపోయినట్లు కన్పిస్తోంది. చైనాలో కరోనా చైన్ ను పూర్తిగా బ్రేక్ చేయడంలో కమ్యూనిస్ట్ దేశం విజయం సాధించిందనే చెప్పవచ్చు. చైనాలో జనవరి నుంచి మ