-
Home » Agreement
Agreement
Electricity Consumption: ‘హైదరాబాద్ హాస్టల్స్’లో నెలవారీ విద్యుత్ వినియోగాన్ని తగ్గింపు కోసం పీజీవో ఒప్పందం
ప్రీపెయిడ్ ఎలక్ట్రిసిటీ మీటర్లు మెరుగ్గా విద్యుత్ వినియోగించటం, అతి తక్కువ విద్యుత్ బిల్లుల ఆవశ్యకత పెరుగుతుండటంతో ఇవి ప్రజాదరణ పొందాయి
Madhya pradesh : ‘ఏవండీ ఆవిడ వచ్చింది’ రియల్ స్టోరీ‘ ఒక్కో భార్యతో మూడు రోజులు ఉండు..ఆదివారం నీకిష్టమైనచోట ఉండు..అంటూ కోర్టు తీర్పు
ఒక్కో భార్యతో మూడు రోజులు ఉండు..ఆదివారం నీకిష్టమైనచోట ఉండు..అంటూ ఓ వ్యక్తికి కోర్టు వినూత్న తీర్పు ఇచ్చింది..
Twitter: ట్విటర్ కొనుగోలు ఒప్పందం నుంచి తప్పుకుంటున్నట్లు ఎలాన్ మస్క్ ప్రకటన.. స్పందించిన మైక్రోబ్లాగింగ్ సైట్
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ దాదాపు రూ.3.5 లక్షల కోట్లతో ట్విటర్ను కొనుగోలు చేస్తున్నారంటూ కొన్ని రోజులుగా ప్రపంచ వ్యాప్తంగా వార్తలు వస్తున్నాయి. అయితే, ట్విటర్తో ఎలాన్ మస్క్ కొనుగోలు ఒప్పందం ముందుకు కదలట్లేదు.
Israel Coalition: ప్రధాని పదవి పోవడం దాదాపు ఖాయమే.. త్వరలో కొత్త ప్రభుత్వం?
నెతన్యాహు ప్రధాని పదవి నుంచి తొలగించడం దాదాపు ఖాయమైంది. ఇజ్రాయెల్లో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రతిపక్షం ఒప్పందం చేసుకుంది. ఇజ్రాయెల్లో ప్రతిపక్షం ఆ దేశ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహును పదవి నుంచి తొలగించడానికి సిద్ధంగా �
రీల్ కాదు రియల్ ‘శుభలగ్నం’..రూ.1.5 కోట్లకు భర్తను అమ్మేసింది
MP: Wife husband to marry lover in exchange for Rs 1.5 crore : ఫ్యామిలీ చిత్రాల డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలోవచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘శుభలగ్నం’ సినిమా గుర్తుంది కదూ. ఆ సినిమాలో భర్త జగపతిబాబుని ఆమని రూ.కోటికి అమ్మేసిన సీన్ చాలా చాలీ కీలకం. ఆ సీన్ మరచిపోలేం. అది సిని�
ఏపీ, తెలంగాణల మధ్య ఆర్టీసీ బస్సుల రాకపోకలకు లైన్ క్లియర్
RTC bus services : ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు తిరిగేందుకు లైన్ క్లియర్ అయింది. రెండు రాష్ట్రాల ఆర్టీసీల మధ్య సోమవారం మధ్యాహ్నం అంతరాష్ట్ర ఒప్పందం కుదరనుంది. మంత్రి పువ్వాడ అజయ్ సమక్షంలో మధ్యాహ్నం 2 గంటల 45 నిమిషాలకు రెండు రాష్ట్రాల ఆర్ట�
యూఏఈ, ఇజ్రాయెల్ మధ్య అంతమైన శత్రుత్వం.. అమెరికా చొరవతో కీలక ఒప్పొందం
దశాబ్దాల శత్రుత్వాన్ని మరచి యూఏఈ మరియు ఇజ్రాయెల్ చేతులు కలిపాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), ఇజ్రాయెల్ మధ్య ఇవాళ చారిత్రక ఒప్పందం కుదిరింది. పాలస్తీనా ఆక్రమణపై ఇరుదేశాల మధ్య ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైరానికి ఎట్టకేలకు ఫుల్స్టాప్ పడింద�
బోడో అగ్రిమెంట్ పై కేంద్రం సంతకం…చారిత్రాత్మక ఒప్పందమన్న అమిత్ షా
అసోం యొక్క భయంకరమైన మిలిటెంట్ గ్రూపు – నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్తో కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ఒక ఒప్పందంపై సంతకం చేసింది. దశాబ్దాల పాటు రక్తపాతంతో కొనసాగిన రాష్ట్ర ఉద్యమానికి ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించిన కేంద్రం ఆ దిశగా �
రాజధానిపై జగన్ సంచలన నిర్ణయం
రాజధాని విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని నిర్మాణ బాధ్యతల నుంచి సింగపూర్ కన్సార్టియాన్ని తప్పించింది.
చిన్నారులకు ప్రొటీన్ ఫుడ్ : సీఎల్పీ ఇండియాతో అక్షయ పాత్ర అగ్రిమెంట్
పోషకాహార లోపంతో చిన్నారుల మరణాలు భారత్ దేశాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. దీన్ని అధిగమించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు నామ మాత్రంగానే ఉన్నాయి. ఈ క్రమంలో చిన్నారులకు పోషకాహారాన్ని అందించి..వారి ఆరోగ్యాన్ని సంరక్షించాలనే ఉద్దేశ్యంత�