-
Home » Ahmedabad London Plane Crash
Ahmedabad London Plane Crash
చెదిరిన కలలు, కూలిన బతుకులు.. ఎయిరిండియా విమాన ప్రమాద దుర్ఘటనలో ఒక్కొక్కరికి ఒక్కో కన్నీటిగాథ..
ఇలా ఎన్నో ఆశలతో ఫ్లైట్ ఎక్కిన వారి జీవితాలు క్షణాల వ్యవధిలోనే బుగ్గిపాలయ్యాయి.
ఎయిరిండియా ప్రమాద మృతులకు పరిహారం పెంపు.. మొన్న కోటి.. ఇప్పుడు మరో..
తక్షణ ఆర్థిక అవసరాలను తీర్చడానికి ఇది సహాయపడుతుందని తెలిపింది.
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై హైలెవల్ కమిటీ, 3 నెలల్లో నివేదిక, నా తండ్రి కూడా..- కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
బ్లాక్ బాక్స్ ను ఇప్పటికే స్వాధీనం చేసుకున్నాము. అందులో ఉన్న సమాచారం కీలకంగా మారనుంది.
వెయ్యి మందికి డీఎన్ఏ పరీక్షలు, ఆ తర్వాతే..- విమాన ప్రమాదంలో మృతుల సంఖ్యపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
మృతుల్లో విదేశీయులు కూడా ఉన్నారని, వారి కుటుంబాలకు సమాచారం ఇచ్చామని చెప్పారు.
అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాదం.. ఇందులో మానవ తప్పిదం ఉందా? నిపుణుల మాటేమిటి..
గాల్లోకి ఎగిరిన కాసేపటికే అది నేలకూలింది. విమానం కూలగానే భారీ పేలుడు సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి.
అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. విచారణ ప్రారంభం, అమెరికా నుంచి భారత్ కు బోయింగ్ సంస్థ ప్రతినిధులు
సాధారణంగా ప్రమాదానికి కారణాలు పైలట్ ప్రాబ్లమ్ 30%, సాంకేతిక లోపం 30%, బర్డ్ స్ట్రైక్ 20 శాతంగా ఉంటుందని నిపుణులు తెలిపారు.
ఒక్కొక్కరికి కోటి రూపాయలు.. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతుల కుటుంబాలకు టాటా గ్రూప్ పరిహారం
గాయపడిన వారి వైద్య ఖర్చులను కూడా మేమే భరిస్తాం. బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనాన్ని పునర్ నిర్మిస్తామం.
మృత్యుంజయుడు.. కూలిన విమానంలో నుంచి బయటకు వచ్చిన వ్యక్తి
11 ఏ సీటులో కూర్చున్న అతడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి బయటకు వచ్చాడు.
విమాన ప్రమాదంలో 242 మంది మృతి..! అహ్మదాబాద్ సీపీ సంచలన ప్రకటన..
విమానంలో ప్రయాణిస్తున్న వారిలో 169 మంది భారతీయులు ఉన్నారు. 53 మంది బ్రిటన్ వాసులు ఉన్నారు. ఏడుగురు పోర్చుగీస్ పౌరులు, ఒక కెనడా పౌరుడు ఉన్నారు.
విమాన ప్రమాదంలో ఎవరైనా చనిపోతే పరిహారం ఎవరిస్తారు? విమాన కంపెనీలా? ఇన్సూరెన్స్ కంపెనీలా? ఎంత ఇస్తారు?
విమాన కంపెనీలే కాకుండా కొన్ని సందర్భాల్లో ట్రావెల్ ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా పరిహారం ప్రకటిస్తాయి. అందులో ముఖ్యమైనవి..