-
Home » AI technology
AI technology
తిరుమల వెళ్లే భక్తులకు బిగ్ అప్డేట్.. దర్శనాలు, గదులపై కీలక నిర్ణయం.. త్వరలోనే ఉత్తర్వులు.. ఇక ఏఐ టెక్నాలజీ..
Tirumala : తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల దర్శనాలు, గదులు, ఆర్జిత సేవలకు సంబంధించి అక్రమాలకు చెక్ పెట్టాలని టీటీడీ నిర్ణయించింది. ఈ మేరకు దళారులకు, ఫేక్ ఆధార్లకు చెక్ పెట్టేందుకు కీలక నిర్ణయం తీసుకుంది.
ఏఐతో ప్రశ్నాపత్రాల మూల్యాంకనం.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. వచ్చే ఏడాది నుంచి..
Telangana government : పరీక్షల్లో విద్యార్థులు రాసే సమాధాన పత్రాలను కృత్రిమ మేధ (ఏఐ)తో దిద్దించే ప్రయోగానికి తెలంగాణ ప్రభుత్వం స్వీకారం ..
2030 నాటికి AIతో మనిషి జీవితకాలం పెరుగుతుందా.. వృద్ధాప్యం దరిచేరకుండా 200ఏళ్లు జీవించి ఉండొచ్చా..! సంచలన విషయాలు వెలుగులోకి..
ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పైనే చర్చ జరుగుతుంది. ప్రతి రంగంలోనూ ఇది విప్లవాత్మక మార్పులు తీసుకుకొస్తుంది.
ఇందిరమ్మ లబ్ధిదారులూ బీ అలర్ట్.. తప్పుడు సమాచారం ఇస్తే ఇబ్బందులే.. వెంటనే పట్టేస్తోన్న ఏఐ..! ఎలా అంటే..?
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక, బిల్లుల మంజూరులో ఏఐ సాంకేతికత కీలక పాత్ర పోషిస్తోంది.
ఇక గంటలోపే దర్శనం..! తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఎలా అంటే..
ఇక ఏ సమయంలో ఏ సీజన్ లో ఎక్కువమంది భక్తులు వస్తున్నారు అనే సమాచారము టీటీడీకి వస్తుంది.
సానియా మీర్జా, మహ్మద్ షమీల ఏఐ చిత్రాలు వైరల్.. అసలు, నకిలీ ఫోటోలను ఇలా గుర్తించండి
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో నకిలీ ఫోటోల బెడద ఎక్కువ అవుతోంది. వీటిలో ఏదీ నిజమైనదో, ఏది కాదో తెలుసుకోవడం కష్టంగా మారింది.
యూపీఎస్సీ కీలక నిర్ణయం.. కొత్త టెక్నాలజీతో పరీక్షా విధానం.. మోసాలకు చెక్ పడినట్టే..!
UPSC Exam System : అభ్యర్థుల కోసం అత్యాధునిక ఆధార్ ఆధారిత ఫింగర్ ఫ్రింట్ అథెంటికేషన్, ఫేస్ రికగ్నైజేషన్ పొందుపరచాలని కమిషన్ యోచిస్తోంది. అధునాతన డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని నిర్ణయించింది.
Mahesh Babu : AI టెక్నాలజీ గురించి 2019 లోనే మహేష్ బాబు చెప్పాడా..? వీడియో వైరల్..!
Chat GPT అండ్ AI టెక్నాలజీ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాము. కానీ దాని గురించి మహేష్ బాబు ఎప్పుడో చెప్పాడు తెలుసా..?
Doctors ChatGPT : పేషెంట్ల అనారోగ్యంపై ఇక బ్యాడ్ న్యూస్ చెప్పేది ఏఐ చాట్జీపీటీలే.. డాక్టర్లు కాదట.. ఎందుకో తెలుసా?
Doctors ChatGPT : ప్రతిరోజూ రోగులకు సంబంధించి అనారోగ్య సమస్యలపై చేదు వార్తలను చెప్పడం వైద్యులకు చాలా పెద్ద సవాలుగా మారుతుంది. ఇకపై అలాంటి ఇబ్బంది లేకుండా వైద్యులు ఏఐ టెక్నాలజీని ఆశ్రయిస్తున్నారు.
AI Risk to Humans : ఏఐతో మానవాళికి ముప్పు.. మరో 10ఏళ్లలో వినాశనం తప్పదు.. టాప్ టెక్ సీఈఓల ఆందోళన..!
AI Risk to Humans : ఏఐ టెక్నాలజీపై ట్విటర్ టెస్లా హెడ్ ఎలన్ మస్క్ (Elon Musk) సహా టాప్ టెక్ సీఈఓలంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లేటెస్ట్ సర్వేలో 42 శాతం మంది సీఈఓలు రాబోయే కొద్ది సంవత్సరాల్లో AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) మానవజాతిని నాశనం చేయగలదని అభిప్రాయపడ