Home » AIIMS Delhi
సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. ఆగస్టు 19న అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఆయన ఢిల్లీ ఎయిమ్స్ లో
తండ్రికి గుండె ఆపరేషన్ చేయించే పరిస్థితి లేక ఓ యువకుడు తల్లడిల్లిపోయాడు. తమ దయనీయ పరిస్థితిపై సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. అతని పోస్టుపై నటుడు సోనూ సూద్ స్పందించారు.
'సులభ్' వ్యవస్థాపకులు బిందేశ్వర్ పాఠక్ గుండెపోటుతో మరణించారు. ఈ సంస్థ ద్వారా అనేక కమ్యూనిటీ టాయిలెట్ల నిర్మాణానికి విశేష కృషి చేసారాయన. పాఠక్ మృతి పట్ల ప్రధాని మోడీ సంతాపం తెలిపారు.
AIIMS Delhi UPI : ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఏప్రిల్ 1, 2023 నుంచి పూర్తిగా డిజిటల్గా మారనుంది. ప్రీమియర్ హెల్త్కేర్ ఇన్స్టిట్యూట్ త్వరలో కౌంటర్లలో UPI, బ్యాంక్ కార్డ్లతో పాటు స్మార్ట్కార్డ్లను ఉపయోగించి ప్రకటించిం�
రాష్ట్రీయ జనతా దళ్ ప్రెసిడెంట్, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం విషమించింది. దీంతో పట్నాలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆయన్ను ఢిల్లీలోని ఎయిమ్స్ కు తరలించారు.
అసలే కరోనావైరస్ మహమ్మారి జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇది చాలదన్నట్టు బర్డ్ ఫ్లూ భయపెడుతోంది. దేశంలో ఈ ఏడాది తొలి బర్డ్ ఫ్లూ (ఏవియన్ ఇన్ఎఫ్లుఎంజా) మృతి నమోదైంది.
దేశ రాజధాని ఢిల్లీలోని ఎయిమ్స్ (AIIMS) ఆస్పత్రి 9వ అంతస్తులో బుధవారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. వివిధ డయాగ్నొస్టిక్ ల్యాబ్లు, టెస్టింగ్ సెక్షన్ బిల్డింగ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
ఢిల్లీ ఎయిమ్స్లో 2 నుంచి 18 ఏళ్ళ మధ్య వయస్సు పిల్లలపై "కొవాగ్జిన్" వ్యాక్సిన్ ప్రయోగ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి.
ఉత్తరప్రదేశ్ సీఎం యోగిఆదిత్యనాథ్ ఇంట్లో విషాదం నెలకొంది. యోగి ఆదిత్యనాథ్ తండ్రి ఆనంద్ సింగ్ బిస్త్ కన్నుమూశారు. కొంతకాలంగా కిడ్నీ,లివర్ సమస్యలతో బాధపడుతున్న ఆనంద్ సింగ్ ఆరోగ్యం క్షీణించడంతో మార్చి-15,2020న ఆయనను ఢిల్లీ ఎయిమ్స్ కు తరలించారు. గ�