-
Home » AIIMS Delhi
AIIMS Delhi
సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోగ్యం విషమం
September 10, 2024 / 02:24 PM ISTసీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. ఆగస్టు 19న అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఆయన ఢిల్లీ ఎయిమ్స్ లో
'మీ నాన్నను కాపాడతా'.. తండ్రి గుండె ఆపరేషన్ కోసం తల్లడిల్లుతున్న యువకుడికి సోను సూద్ భరోసా
December 6, 2023 / 02:54 PM ISTతండ్రికి గుండె ఆపరేషన్ చేయించే పరిస్థితి లేక ఓ యువకుడు తల్లడిల్లిపోయాడు. తమ దయనీయ పరిస్థితిపై సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. అతని పోస్టుపై నటుడు సోనూ సూద్ స్పందించారు.
Delhi : ‘సులభ్’ కాంప్లెక్స్ల వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్ గుండెపోటుతో మృతి
August 15, 2023 / 06:39 PM IST'సులభ్' వ్యవస్థాపకులు బిందేశ్వర్ పాఠక్ గుండెపోటుతో మరణించారు. ఈ సంస్థ ద్వారా అనేక కమ్యూనిటీ టాయిలెట్ల నిర్మాణానికి విశేష కృషి చేసారాయన. పాఠక్ మృతి పట్ల ప్రధాని మోడీ సంతాపం తెలిపారు.
AIIMS Delhi UPI : 2023 ఏప్రిల్ నుంచి ఎయిమ్స్ ఢిల్లీలో స్మార్ట్కార్డులను యూపీఐతో పేమెంట్స్ చేసుకోవచ్చు..!
November 19, 2022 / 03:59 PM ISTAIIMS Delhi UPI : ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఏప్రిల్ 1, 2023 నుంచి పూర్తిగా డిజిటల్గా మారనుంది. ప్రీమియర్ హెల్త్కేర్ ఇన్స్టిట్యూట్ త్వరలో కౌంటర్లలో UPI, బ్యాంక్…
Lalu Prasad Yadav: విషమించిన లాలూ ఆరోగ్యం, ఢిల్లీ ఎయిమ్స్కు తరలింపు
July 7, 2022 / 01:08 PM ISTరాష్ట్రీయ జనతా దళ్ ప్రెసిడెంట్, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం విషమించింది. దీంతో పట్నాలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆయన్ను ఢిల్లీలోని ఎయిమ్స్ కు తరలించారు.
First Bird Flu Death : దేశంలో తొలి బర్డ్ ఫ్లూ మరణం, 11ఏళ్ల బాలుడు మృతి
July 21, 2021 / 10:13 AM ISTఅసలే కరోనావైరస్ మహమ్మారి జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇది చాలదన్నట్టు బర్డ్ ఫ్లూ భయపెడుతోంది. దేశంలో ఈ ఏడాది తొలి బర్డ్ ఫ్లూ (ఏవియన్ ఇన్ఎఫ్లుఎంజా) మృతి నమోదైంది.
AIIMS Delhi Hospital : ఢిల్లీ ఎయిమ్స్లో అగ్ని ప్రమాదం
June 17, 2021 / 06:58 AM ISTదేశ రాజధాని ఢిల్లీలోని ఎయిమ్స్ (AIIMS) ఆస్పత్రి 9వ అంతస్తులో బుధవారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. వివిధ డయాగ్నొస్టిక్ ల్యాబ్లు, టెస్టింగ్ సెక్షన్ బిల్డింగ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
AIIMS-Delhi : ఢిల్లీ ఎయిమ్స్ లో పిల్లలపై “కోవాగ్జిన్” ట్రయిల్స్ ప్రారంభం
June 7, 2021 / 03:18 PM ISTఢిల్లీ ఎయిమ్స్లో 2 నుంచి 18 ఏళ్ళ మధ్య వయస్సు పిల్లలపై "కొవాగ్జిన్" వ్యాక్సిన్ ప్రయోగ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి.
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తండ్రి కన్నుమూత
April 20, 2020 / 06:37 AM ISTఉత్తరప్రదేశ్ సీఎం యోగిఆదిత్యనాథ్ ఇంట్లో విషాదం నెలకొంది. యోగి ఆదిత్యనాథ్ తండ్రి ఆనంద్ సింగ్ బిస్త్ కన్నుమూశారు. కొంతకాలంగా కిడ్నీ,లివర్ సమస్యలతో బాధపడుతున్న ఆనంద్ సింగ్ ఆరోగ్యం క్షీణించడంతో మార్చి-15,2020న ఆయనను ఢిల్లీ ఎయిమ్స్…