Home » air pollution
చేపలు ఆరోగ్యానికి మంచిదని అంటుంటారు… చేపలు తినేవారిలో ప్రాణాంతక జబ్బులు దరిచేరవని పలు అధ్యయనాల్లోనూ తేలింది. సాధారణంగా చేపల్లో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయని తెలుసు, వీటిని తినడం ద్వారా వృద్ధాప్యంలో మెదడు కుదించకుపోవడాన్ని తగ్గిస్తుం�
కరోనా వైరస్ ఎలా వచ్చిందో ఎవరికీ తెలియడం లేదు. ఎలా సోకుతుందో అర్థం కావడం లేదు. ఒకరి నుంచి మరొకరికి సోకుతుందని వైద్యులు వెల్లడిస్తున్నా..ఎలాంటి కాంటాక్ట్ లేని వారిలో కరోనా వైరస్ బయటప
ఇటలీ రీసెర్చర్లు కొత్త విషయాన్ని కనుగొన్నారు. గాలి కాలుష్యం సృష్టించే పదార్థాలపైనే కరోనా వైరస్ అణువులు ఉంటున్నాయని గుర్తించారు. ఇటలీలోని పల్లె పరిసరాలు, పరిశ్రమ వాతావరణాల్లోని శాంప
ఢిల్లీలో మళ్లీ ఎయిర్ పొల్యూషన్ పెరుగుతోంది. లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితమైనప్పటికీ, కొందరు చేసిన పిచ్చిపనుల కారణంగా వాయు కాలుష్యం పెరిగింది. ఆదివారం(ఏప్రిల్-12)జాతీయ రాజధాని ప్రాంతంలో వాయు కాలుష్యం ఒక గీత పెరిగి “మితమైన(మ�
ఢిల్లీలో వాతావరణం మారింది. కాలుష్యం, పొగమంచుతోపాటు వర్షపు జల్లులు కురిశాయి. ఢిల్లీలో వాయు కాలుష్యం మరోసారి ప్రమాదకర స్థాయికి చేరుకుంది.
కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో జరిగిన కాలుష్యం అంశంపై సమావేశానికి గౌతం గంభీర్ రాలేదు. దీంతో గంభీర్ కనుబడుట లేదంటూ ఢిల్లీ వీధుల్లో పోస్టర్లు కలకలం రేపాయి. అదే సమయంలో వీవీఎస్ లక్ష్మణ్తో పాటు గౌతీ జిలేబీ తింటున్న ఫొటో ఒకటి వైరల్ గా మారింది. దీ�
వాయు కాలుష్యం కోరల నుంచి ఢిల్లీ ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటోంది. దీపావళి పండగ తరువాత గణనీయంగా పెరిగిన న్యూఢిల్లీ కాలుష్యం ఇప్పుడు కాస్తంత తగ్గింది. రోజు రోజుకు గాలిలో కాలుష్యం తగ్గి నాణ్యత పెరుగుతోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రక�
ఢిల్లీలో వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు కన్నెర్ర చేసింది. పంట వ్యర్థాల దహనాలను నిలువరించడంలో అధికారులు విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఢిల్లీలో పెరిగిన కాలుష్యం..దీనికి తోడు దీపావళి పండుగ సందర్భంగా పెరిగిన కాలుష్య ప్రభావంతో ప్రభుత్వం స్కూల్స్ కు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వం ప్రకటించిన సెలవులు తరువాత తిరిగి ఈరోజు (నవంబర్ 6)న తెరుచుకున్నాయి. మాస్�
దేశరాజధాని ఢిల్లీ గ్యాస్ ఛాంబర్లా మారిపోయింది. అంతకంతకూ వాయు కాలుష్యం పెరిగిపోతోంది.