Home » AIR QUALITY
ఈ టెక్నిక్ ను గతంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ప్రశంసించడం జరిగింది.
అయితే గ్రాప్ 1, 2పై మాత్రం ఆంక్షలు కొనసాగుతున్నాయి.
హైదరాబాద్ లో వాహనాల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. దీంతో నగరంలోనూ వాయు నాణ్యత క్షీణిస్తోంది.
Delhi Air Quality : ఢిల్లీలో స్టేజ్-4 ఆంక్షలు అమలు
దీపావళికి ముందే ఢిల్లీలో తీవ్ర వాయు కాలుష్యం
కాలుష్యాన్ని నియంత్రించడానికి గ్రీన్ వార్ రూమ్ ను ఏర్పాటు చేసిన ఢిల్లీ ప్రభుత్వం..
కాలుష్యం కారణంగా దేశంలో ఢిల్లీలోనే అత్యధిక మరణాలు సంభవిస్తున్నాయని తెలిపింది. ఏటా ఈ నగరాల్లో దాదాపు 33వేల మరణాలు వాయు కాలుష్యం కారణంగా సంభవించి ఉండొచ్చని నివేదిక తెలిపింది.
కలుషితమైన గాలిని పీల్చడం వల్ల మూత్రపిండాల ఆక్సీకరణ ఒత్తిడికి దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. కాలుష్య కారకాలు వల్ల మూత్రపిండ వ్యాధులు పెరుగుతాయి. హైపర్టెన్షన్, డయాబెటిస్కు కూడా దారితీసే ప్రమాదం ఏర్పడుతుంది.
దీపావళి పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రజలు బాణసంచా కాల్చడంతో 10 నగరాల్లో వాయు కాలుష్యం గణనీయంగా పెరిగింది. గత రెండు వారాలుగా దేశంలోని పలు నగరాల్లో గాలి నాణ్యత మరింత దిగజారింది. దీపావళి పండుగ తర్వాత బాణాసంచా పేలుళ్లను చూసిన తర్వాత ఈ కాలుష్
మెదడులోని ఏదైనా రక్తనాళానికి రక్త ప్రసరణ ఆగిపోయినప్పుడు, నరాలు చిట్లిపోయినప్పుడు స్ట్రోక్ వస్తుంది. దేశంలో ఈ వ్యాధి కారణంగా మరణాల రేటు 40 శాతం ఉన్నట్లు అంచనాలు చెబుతున్నాయి. దీనికి కారణాల్లో వాయుకాలుష్యం కూడా ఒకటి.