Home » Aircraft
తాలిబన్ల రాకతో అఫ్ఘానిస్తాన్లో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. తాలిబన్ల దురాఘతాలకు భయపడి అక్కడి ప్రజలు దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు.
భారత వారెన్ బఫెట్ గా పేరుపొందిన బిలియనీర్ ఇన్వెస్టర్ రాకేష్ ఝన్ఝన్వాలా...భారత్ లో అతి తక్కువ ఖర్చుతో కూడిన ఓ కొత్త విమానయాన సంస్థను ఏర్పాటు చేయాలని ఫ్లాన్ చేస్తున్నారు.
రాష్ట్రంలోని 22 ప్రభుత్వ ఆస్పత్రుల్లో లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకులు ఏర్పాటు చేసుకున్నామని ఈ నిర్ణయం వల్ల కొరత రాలేదని ..
Heavy fog at Gannavaram Airport : కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్పోర్టులో దట్టంగా పొగమంచు వ్యాపించింది. దీంతో విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. సిగ్నల్స్ కనిపించకపోవడంతో విమానాల ల్యాండింగ్కు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గంటన్నర నుంచి విమానాలు గాల్లోనే చ�
INS Viraat Grand Old Lady : ‘ది గ్రాండ్ ఓల్డ్ లేడీ’గా ఖ్యాతిగాంచిన విమానవాహక నౌక ‘INS Viraat’ త్వరలో కనుమరుగుకానున్నది. గుజరాత్లోని అలంగ్లో విడభాగాలుగా చేసి తుక్కు కింద అమ్మేయనున్నారు. మూడేండ్ల క్రితమే సేవల నుంచి ఈ నౌక వైదొలగింది. శనివారం ముంబాయి నావల్ డా�
రాఫెల్ వచ్చేసింది. భారత్ వాయుసేనలోకి తొలి 5 రాఫెల్ యుద్ధ విమానాలు చేరాయి. హర్యానాలోని అంబాల ఎయిర్ బేస్ నుంచి ఎయిర్ ఫోర్స్ లోకి చేరింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లీ ముఖ్య అతిథిగా పాల్గొన్న
భారత్- చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. డ్రాగన్ బలగాల మోహరింపును ఉధృతం చేయడంతో భారత్ మరింత అప్రమత్తమైంది. ఢీ అంటే ఢీ అనేలా దూకుడుగా వ్యవహరిస్తోంది. సరిహద్దుల్లో దూకుడుగా ఉన్న చైనాకు చుక్కలు చూపించేందుకు భారత వాయుసేన
భారతీయులను ఇరాన్ నుంచి భారత్కు తీసుకొచ్చేందుకు ఇరాన్ కు బయల్దేరింది IAF C-17. వారి కోసం మిలటరీ ట్రాన్స్పోర్ట్ మాత్రమే కాదు మెడికల్ టీంను కూడా తీసుకెళ్లారు. సోమవారం రాత్రి 8గంటల 30నిమిషాల సమయానికి తిరుగు ప్రయాణం కానున్నట్లు ఐఏఎఫ్ అధికారులు వెల�
ఆంధ్రప్రదేశ్ లో నీలి విప్లవానికి మంచి రోజులు వచ్చాయి. పదిహేనేళ్ల కల నెరవేరే రోజు వచ్చింది. రొయ్యల రవాణా కోసం ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారు. పడిగాపులు కాచి పెంచిన రొయ్యలు సరైన రవాణా సౌకర్యం లేక తీవ్రంగా నష్టపోతున్న ఆక్వా రైతుల కష్టాలు తీరను
భారత నావికా దళం శనివారం, జనవరి11న, మరో సాహస ప్రక్రియను పూర్తి చేసింది. అతిపెద్ద యుద్ధ వాహక నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్యపై తేజస్ లైట్ కంబాట్ యుద్ధవిమానం విజయవంతంగా లాండ్ చేసింది. ఇది భారత్ దేశీయంగా తయారు చేసిన తొలి ఎల్సీఏ తేజాస్ విమానం.