Home » Aircraft
ఇరాన్ టెహ్రాన్ లో విమాన ప్రమాద ఘటనలో 170 మంది మృతి చెందారు. మృతదేహాలు గుర్తు పట్టలేనంతగా కాలిపోయాయి.
కమర్షియల్ A320 జెట్ విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేని సమయంలో ప్రమాదకరమైన స్థితిలో ఎయిర్ బస్ జెట్ టేకాఫ్ అయింది. ఆ సమయంలో విమానంలో180 మంది ప్రయాణికులు ఉన్నారు. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘట
ఇండియన్ ఎయిర్ఫోర్స్ స్క్వాడ్రన్లో రాఫెల్ జెట్ ఎంట్రీ అదిరిపోయింది. ఎన్నో అడ్డంకులు వచ్చినా..అనుకున్న సమయానికే రాఫెల్ జెట్ ఫస్ట్ బ్యాచ్ వచ్చేసింది. రాఫెల్ ఫైటర్ ప్రత్యేకతలు చూస్తే నిజంగానే శత్రుదేశం గుండె అదురుతుందనడంలో అతిశయోక్తి కాదు
హైదరాబాద్ నుంచి గోరఖ్ పూర్ వెళ్తున్న ఇండిగో ఎయిర్ బస్320 నియో విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానంలో సాంకేతిక సమస్య రావడంతో ఇవాళ(సెప్టెంబర్-8,2019)వారణాశి ఎయిర్ పోర్ట్ లో ఎమర్జన్సీ ల్యాండింగ్ చేశారు.విమానంలో మొత్తం 150మంది ప్రయాణికులు ఉండగా అ�
చిలీలో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో పైలెట్ సహా ఆరుగురు మృతి చెందారు.
స్ట్రాటో లాంచ్ పేరుతో ప్రపంచంలోనే అతి పెద్ద విమానం ఆకాశంలో ఎగిరింది. పేరుకు తగ్గట్లుగానే వాతావరణంలోని మూడు ఆవరణాలలో ఒకటైన స్ట్రాటో జోన్లోకి వెళ్లి రాకెట్లను ప్రయోగించడానికి దీనిని తయారు చేసారు. గంటకి 304 కిలోమీటర్ల వేగంతో..17వేల ఎత్తుకు ఎగర�
భారత్ పై అమెరికా నిఘాపెట్టనట్లు తెలుస్తోంది. యాంటీ శాటిలైట్ ప్రయోగాన్ని విజయవంతంగా ప్రయోగించినట్లు బుధవారం(మార్చి-27,2019)భారత్ ప్రకటించిన విషయం తెలిసిందే.మిషన్ శక్తి పేరుతో కేవలం మూడు నిమిషాల్లోనే అంతరిక్షంలోని ఉపగ్రహాన్నివిజయవంగా భార�
ఇండోనేషియాలో ఆకస్మిక వరదలకు ఏకంగా ఓ విమానమే కొట్టుకొచ్చేసింది. దీన్ని చూసిన స్థానికుడు ఆశ్చర్యపోయాడు. అంత పెద్ద విమానం వదల ధాటికి ఎలా కొట్టుకొచ్చేంసిందో అనుకుంటు ఆశ్చర్యానికి గురయ్యాడు. కాగా ఇండోనేషియా వరదల్లో 58 మంది మృతి చెందగా..వ�
బోయింగ్ 737 మ్యాక్స్లను నిలిపివేయాలని డీజీసీఏ హుకుం జారీ చేసింది. మార్చి 13వ తేదీ బుధవారం సాయంత్రం 4గంటలకల్లా విమానాలన్నింటినీ నిలిపి వేయాలని ఆయా విమాన కంపెనీలను ఆదేశించింది. దీంతో సర్వీసులను నిలిపివేస్తున్నట్లు స్పైస్ జెట్ ప్రకటించింది.
సర్జికల్ దాడులు ఎలా చేశారు.. ఎంత మంది ఉగ్రవాదులు చనిపోయారు.. అసలు దాడులు చేశారా లేదా.. చేస్తే చనిపోయిన ఉగ్రవాదుల లెక్క ఎందుకు చెప్పటం లేదు.. ఇలాంటి బోలెడు సందేహాలతో ప్రశ్నల వర్షం కురిపించే వారిపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు కేంద్ర మంత్రి వీక�