Home » all-time high
అనేక కారణాల వల్ల ఇప్పుడు బంగారం ధరలను తగ్గిస్తాయని జాన్ మిల్స్ చెప్పారు.
బంగారం ధరలు రోజురోజుకు భారీగా పెరుగుతున్నాయి. ఫలితంగా సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి.
దీంతో 99.9 స్వచ్ఛత గల పసిడి ధర రూ.90,750కు పెరగగా, 99.5 శాతం స్వచ్ఛత గల పసిడి ధర జీవితకాల గరిష్ఠానికి చేరుకుంది.
ఇంతగా ఎందుకు పెరిగిపోయాయన్న వివరాలను నిపుణులు వివరించారు.
పెట్రోల్ ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించేందుకు కేంద్రప్రభుత్వం చర్చలు చేస్తున్నాయి.
వరుస లాభాల్లో దూసుకుపోతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం మరో సరికొత్త స్థాయిని అధిరోహించాయి.
బంగారం ధర తగ్గడం లేదని..కొనుక్కోకుండా ఉన్న వారికి ఇది గుడ్ న్యూసే అని చెప్పాలి. ఎందుకంటే...భారీగా బంగారం ధర తగ్గిపోయింది. ఒక్కరోజులోనే...రూ. 400కి తగ్గింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాలతో ముగిశాయి. ఉదయం స్వల్ప లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్,నిఫ్టీ ఆ తర్వాత అంతకంతకూ పైకి చేరుకుంది.
గత నాలుగు రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు.. మంగళవారం కూడా స్వల్పంగా పెరిగాయి. బంగారం ధరలలో రోజువారీ మార్పులు సహజమే కాగా నేడు పలుచోట్ల స్వల్పంగా పెరిగింది. అయితే.. ఇది ఆల్ టైం ధరలతో పోలిస్తే తగ్గినట్లే. నేడు దేశ రాజధాని ఢిల్లీలో రూ.40 పెరిగి�
GST collections డిసెంబర్-2020లో గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (GST) కొత్త రికార్డును సృష్టించాయి. ఎన్నడూ లేనివిధంగా గత నెలలో రూ.1,15,174 కోట్లు వసూలయ్యాయి. 2017, జులై 1న జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత నెలవారీ వసూళ్లలో ఇదే అత్యధికమని ఆర్థికశాఖ వెల్లడించింది. 2019, డి�