-
Home » alla ramakrishna reddy
alla ramakrishna reddy
గత ప్రభుత్వ హయాంలో కేసులో సీఎం చంద్రబాబుకి భారీ ఊరట.. 3 పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు
AP High Court on Alla RK Case : అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది.
చంద్రబాబు, లోకేశ్తోసహా వారిద్దరికి శిక్ష తప్పదు.. నేను వదలను..
Alla Ramakrishna Reddy : పవన్ కల్యాణ్కి కూడా 2.5 ఎకరాలు భూమిని 8 లక్షలకు అమ్మారు. కోట్లలో విలువ ఉన్న భూములను కేవలం 8 లక్షలకే ఎందుకు ఇచ్చారని ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణం కేసు దర్యాప్తును సీబీఐకు అప్పగించాలి: హైకోర్టులో ఆళ్ల పిటిషన్
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఏసీబీ కోర్టు ఇటీవలే నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.
గుంటూరు సీఐడీ కార్యాలయానికి వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి..
వారందరికీ నోటీసులు జారీ చేయడంతో పాటు కేసు దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీట్ దాఖలు చేసేందుకు సీఐడీ పోలీసులు సిద్ధమవుతున్నారు.
టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో కీలక పరిణామం..
టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఇప్పటికే పోలీసులు కొందరు వైసీపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో తమ పేర్లు వినిపించడంతో.. వైసీపీ కీలక నేతలు అలర్ట్ అయ్యారు.
టీడీపీ సెంట్రల్ ఆఫీసుపై దాడి కేసు.. త్వరలోనే వైసీపీ కీలక నేతలు అరెస్ట్?
2021 అక్టోబర్ 19న ఎన్టీఆర్ భవన్ పై దాడి జరిగింది. ఈ దాడి వైసీపీ కార్యకర్తలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దాడికి పాల్పడిన వారు దేవినేని అవినాశ్, లేళ్ల అప్పిరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి అనుచరులుగా ప్రచారం జరిగింది.
జగన్ ఒక్కమాట చెబితే నీ పార్టీ మనుగుడ లేకుండా అయిపోతుంది.. చంద్రబాబుపై ఆళ్ల ఫైర్
జగన్మోహన్ రెడ్డి అనేవ్యక్తి లేకపోతే ముఖ్యమంత్రిని అవ్వగలననే ఒకేఒక దురుద్దేశంతో చంద్రబాబు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాడంటూ ఆళ్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాబోయే ఎన్నికల్లో లావణ్య గెలుపు ఖాయం
మంగళగిరి అసెంబ్లీ స్థానాన్ని మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దీమా వ్యక్తం చేశారు.
మంగళగిరి వైసీపీ సమన్వయకర్తగా లావణ్య.. ఎమ్మెల్యే ఆర్కే కీలక వ్యాఖ్యలు
మళ్లీ మళ్లీ చెప్తున్నా మంగళగిరిలో వైసీపీ పార్టీ జెండా ఎగరవేస్తాం. రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం నుంచి వచ్చిన లావణ్య గెలుపు ఖాయం.
అందుకే మళ్లీ వైసీపీలో చేరాను: ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి
తాను రెండు నెలలు పక్కకి వెళ్లానని, మళ్లీ జగన్ బాటలో నడవాలని..