Home » alla ramakrishna reddy
వారందరికీ నోటీసులు జారీ చేయడంతో పాటు కేసు దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీట్ దాఖలు చేసేందుకు సీఐడీ పోలీసులు సిద్ధమవుతున్నారు.
టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఇప్పటికే పోలీసులు కొందరు వైసీపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో తమ పేర్లు వినిపించడంతో.. వైసీపీ కీలక నేతలు అలర్ట్ అయ్యారు.
2021 అక్టోబర్ 19న ఎన్టీఆర్ భవన్ పై దాడి జరిగింది. ఈ దాడి వైసీపీ కార్యకర్తలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దాడికి పాల్పడిన వారు దేవినేని అవినాశ్, లేళ్ల అప్పిరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి అనుచరులుగా ప్రచారం జరిగింది.
జగన్మోహన్ రెడ్డి అనేవ్యక్తి లేకపోతే ముఖ్యమంత్రిని అవ్వగలననే ఒకేఒక దురుద్దేశంతో చంద్రబాబు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాడంటూ ఆళ్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంగళగిరి అసెంబ్లీ స్థానాన్ని మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దీమా వ్యక్తం చేశారు.
మళ్లీ మళ్లీ చెప్తున్నా మంగళగిరిలో వైసీపీ పార్టీ జెండా ఎగరవేస్తాం. రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం నుంచి వచ్చిన లావణ్య గెలుపు ఖాయం.
తాను రెండు నెలలు పక్కకి వెళ్లానని, మళ్లీ జగన్ బాటలో నడవాలని..
Jawahar: టిక్కెట్ల విషయంలోనే కాకుండా అన్నింటిలోనూ జగన్ తికమకపడుతున్నారని అన్నారు.
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మళ్లీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
టీడీపీ నేత నారా లోకేశ్ మరోసారి ఓడిపోవడం ఖాయమని చెప్పారు.