కామెడీ హీరో నుండి ఇటీవల వరుసగా సీరియస్ చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు హీరో అల్లరి నేరశ్. ఈ హీరో నటించిన రీసెంట్ మూవీ ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ ఇప్పటికే ఓటీటీలో అందుబాటులో ఉండగా, ఈ సినిమాకు ఓటీటీలో మంచి రెస్పాన్స్ దక్క
టాలీవుడ్ కామెడీ హీరోగా తన కెరీర్ స్టార్ట్ చేసిన అల్లరి నరేశ్, ఆ తరువాత వరుసగా కామెడీ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అయితే రొటీన్ కామెడీతో సినిమాలు చేస్తుండటంతో ఈ హీరోకు కూడా ఫెయిల్యూర్ ఎదురయ్యింది. దీంతో అల్లరి నేరేశ్ సినిమా�
సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిత్రయూనిట్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అల్లరి నరేష్ రాజకీయాలపై వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలపై మీ అభిప్రాయం ఏంటి, మీరు రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నారా అని అడగగా నరేష్.......................
కామెడీ హీరో నుండి కంటెంట్ ఉన్న సినిమాలు చేసే హీరోగా మారిన అల్లరి నరేశ్, గతంలో నాంది సినిమాతో ఎలాంటి సెన్సేషనల్ హిట్ అందుకున్నాడో మనం చూశాం. నరేశ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ టైటిల్ అనౌన్స్మెంట్తోనే ప్రేక్షకు�
నవంబర్ 25న అల్లరి నరేష్ నటించిన ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అల్లరి నరేష్ ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా గురించి, తన కేరీర్ గురించి పలు విషయాలు పంచుకున్నారు...............
అల్లరి నరేశ్ హీరోగా నటిస్తున్న మరో సబ్జెక్ట్ ఓరియెంటెడ్ మూవీ ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ రిలీజ్కు రెడీగా ఉంది. ఈ క్రమంలో చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ వేడుకలో చీరకట్టులో సందడి చేసిన హీరోయిన్ ఆనంది.
టాలీవుడ్ హీరో అల్లరి నరేశ్ ఇటీవల వైవిధ్యమైన కథాంశాలతో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ అనే టైటిల్తో వస్తున్న సినిమాలో నరేశ్ సీరియస్ పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్
టాలీవుడ్ యంగ్ హీరో అల్లరి నరేశ్ ఇటీవల కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ తనలోని వైవిధ్యాన్ని ప్రేక్షకులకు చూపిస్తున్నాడు. నరేశ్ నటించిన ‘నాంది’ సినిమా దీనికి పర్ఫెక్ట్ ఉదాహరణగా చెప్పొచ్చు. ఆ సినిమా కంటెంట్, అందులో ఆయన నటించిన తీరు ప్రే
టాలీవుడ్లో కామెడీ హీరోగా ఎంట్రీ ఇచ్చి, తనదైన గుర్తింపును తెచ్చుకున్న హీరో అల్లరి నరేశ్. ప్రస్తుతం ఆయన కామెడీ జోనర్ కాకుండా, ఇతర వైవిధ్యమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకుల్లో మళ్లీ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సాధించుకుంటున్నాడు. ‘ఇట్లు మారేడుమి�
గీతా సింగ్ మాట్లాడుతూ.. ''అల్లరి నరేష్ హీరోగా చేసిన ఓ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నప్పుడు షూటింగ్ గ్యాప్ లో అక్కడ ఉన్న క్యారవాన్ ఎక్కాను. అప్పటికే అందులో ఇద్దరు బాంబే హీరోయిన్స్ ఉన్నారు. వాళ్ళు నన్ను చూసి