Home » Allu Aravind
పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన రేవతి కుటుంబానికి పుష్ప టీమ్ రూ.2 కోట్ల పరిహారాన్ని ప్రకటించింది. అల్లు అర్జున్ తరపున ఒక రూ.కోటి, మైత్రి మూవీ మేకర్స్, పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ చెరో రూ.50 లక్షల�
తాజాగా అల్లు అరవింద్ ఈ సంఘటనపై మీడియాతో మాట్లాడారు.
నేడు సీఎం రేవంత్ రెడ్డి సంధ్య థియేటర్ వద్ద మహిళ చనిపోయిన ఘటనపై అసెంబ్లీలో మాట్లాడుతూ అల్లు అర్జున్ పై తీవ్ర వ్యాఖ్యలు చేయగా వాటిపై స్పందిస్తూ నేడు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు.
అల్లు అర్జున్ మాట్లాడిన తర్వాత అల్లు అరవింద్ మాట్లాడారు.
Allu Aravind : శ్రీతేజ్ను పరామర్శించిన అల్లు అరవింద్
తాజాగా అల్లు అరవింద్ కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న శ్రీ తేజ్ ని చూడటానికి వెళ్లారు.
పుష్ప 2 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో అల్లు అరవింద్ మాట్లాడుతూ..
ఇటీవలే భారీ ప్రెస్ మీట్ పెట్టి మరీ తండేల్ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ ఈవెంట్ నిర్వహించారు.
ఈ ఈవెంట్లో సాయి పల్లవి గురించి అల్లు అరవింద్ మాట్లాడుతూ..
బన్నీ వాసు అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు.