Home » Allu Arjun
పుష్ప-2 మూవీ ప్రీమియర్ షో సందర్భంగా హీరో అల్లు అర్జున్ ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియేటర్కు రావడంతో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుటుంబానికి ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి రూ.2 లక్షల ఆర్థిక సాయం చేశారు. తొక్కిసలాటలో గాయపడి హాస్పి�
తాజాగా నేడు మరోసారి కిమ్స్ హాస్పిటల్ కి అల్లు అరవింద్, దిల్ రాజు, నిర్మాతలు వెళ్లి ఆ బాలుడిని, అతని కుటుంబాన్ని పరామర్శించారు.
పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన రేవతి కుటుంబానికి పుష్ప టీమ్ రూ.2 కోట్ల పరిహారాన్ని ప్రకటించింది. అల్లు అర్జున్ తరపున ఒక రూ.కోటి, మైత్రి మూవీ మేకర్స్, పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ చెరో రూ.50 లక్షల�
తొక్కిసలాట ఘటనతో సినిమా టికెట్లు ఇంకా ఎక్కువ అమ్ముడయ్యాయి. మరింత ఆదాయం వచ్చింది.
MLA Anirudh Reddy : రూ.1700 కోట్లలో కోటి రూపాయలు ఇస్తే ఏమవుతుంది
ఓవైపు రేవంత్ సర్కార్.. మరోవైపు అల్లు అర్జున్ తగ్గేదేలే అంటున్నారు. రాజకీయ రంగు పులుముకున్న ఈ ఎపిసోడ్ ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందనే ఉత్కంఠను కలిగిస్తోంది.
కేవలం కలెక్షన్లతోనే కాదు కాంట్రవర్సీతో అంతకుమించిన న్యూస్ మేకర్ అయ్యాడు అల్లు అర్జున్.
మూడున్నర గంటల పాటు పోలీసులు విచారణ జరిపారు.
ఇంతకీ ప్రైవేట్ సెక్యూరిటీగా బౌన్సర్లను ఎలా రిక్రూట్ చేసుకుంటారు? బౌన్సర్లు లేదా ప్రైవేట్ బాడీగార్డుల నియామకంలో రూల్స్ ఏమైనా ఉన్నాయా?
సోమవారం పోలీసులు నోటీసులు జారీ చేసిన నేసథ్యంలో.. ఈ రోజు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి విచారణకు హాజరయ్యాడు అల్లు అర్జున్.