-
Home » alwar
alwar
Raksha Bandhan 2023 : మార్కెట్లో కొత్తగా QR కోడ్ రాఖీలు.. మొబైల్తో స్కాన్ చేస్తే చాలు
ఏటా రాఖీ పండుగ వస్తుంది. అన్నదమ్ములకు అక్కాచెల్లెళ్లు రాఖీ కట్టడం ఈ పండగ ప్రత్యేకత. ప్రతి సంవత్సరం వినూత్నమైన రాఖీలు కొనడానికి చాలామంది ఇష్టపడతారు. అలాంటి వారికోసం QR కోడ్ రాఖీలు అందుబాటులో వచ్చాయి. ఈ రాఖీల ప్రత్యేకత ఏంటో చదవండి.
Man Eat Wife Brain : మెక్సికోలో దారుణం.. భార్యను హత్య చేసి ఆమె మెదడును తిన్న భర్త
భార్య మృతదేహాన్ని ప్లాస్టిక్ బ్యాగులో ఉంచాడు. ఆ తర్వాత సవతి కుమార్తెకు ఫోన్ చేశాడు. వారి తల్లిని చంపి మృతదేహాన్ని బ్యాగులో ఉంచానని, వచ్చి తీసుకెళ్లాలని తెలిపారు.
Vande Bharat : వందేభారత్ ఎంత పని చేసింది..! ఆవు మీద పడి రిటైర్డ్ రైల్వే ఉద్యోగి మృతి
Vande Bharat: మృతుడిని శివదయాళ్ శర్మగా గుర్తించారు. అతడు రైల్వేలో ఎలక్ట్రీషియన్ గా పని చేసి రిటైర్ అయ్యాడు.
Rajasthan : పెళ్లైన 54 ఏళ్లకు తల్లితండ్రులైన వృధ్ధ దంపతులు
రాజస్దాన్ కు చెందిన ఒక జంట పెళ్లైన 54 ఏళ్ళకు అమ్మానాన్న అయ్యారు.
Alwar temple demolish: ఆ గుళ్ళు మళ్లీ కడతాం: అళ్వార్ జిల్లా అధికారులు
ఇటీవల రాజస్తాన్లోని అళ్వార్ జిల్లా, రాజ్ఘర్లో దురాక్రమణల కూల్చివేతలో ధ్వంసమైన గుడులను తిరిగి నిర్మిస్తామని ప్రకటించింది జిల్లా యంత్రాంగం. రాజ్ఘర్లో గత ఆది, సోమ వారాల్లో అధికారులు అక్రమ నిర్మాణాల కూల్చివేత కోసం స్పెషల్ డ్రైవ్ చేపట్ట
PUBG : షాకింగ్.. పట్టాలపై కూర్చుని పబ్జీ.. రైలు ఢీకొని అన్నదమ్ములు మృతి
పబ్జీ గేమ్ మీద మోజు ప్రాణాలు తీసింది. పబ్జీ గేమ్ ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. రైల్వే పట్టాలపై కూర్చుని పబ్జీ ఆడుతుండగా..
Arjun Bali : స్నేహితుడి తల్లికి రెమ్ డెసివిర్ ఇచ్చేందుకు బైక్ పై 420కి.మీ ప్రయాణం
కరోనా విజృంభణ నేపథ్యంలో రెమ్ డెసివిర్ ఇంజెక్షన్ కు అధిక ప్రాధాన్యం ఏర్పడిన విషయం తెలిసిందే.
రిక్షా ఎత్తుకెళ్లారని.. ముగ్గురిని కరెంట్ స్థంభానికి కట్టి..రక్తం కారేలా కొట్టిన స్థానికులు
two men and one woman tied to electricity pole : రాజస్థాన్లోని అల్వర్ పట్టణంలో ఓ రిక్షా చోరీ చేశారనే అనుమానంతో ఒక మహిళతో పాటు ముగ్గురిని విద్యుత్ స్తంభానికి కట్టేసి..దారుణంగా కొట్టిన ఘటన చోటుచేసుకుంది. ఈ దొంగతనానిక మాకు ఎటువంటి సంబంధం లేదు..మేమా దొంగతనం చేయలేదని వారు న�
నోయిడాలో Honda Cars ఉత్పత్తి నిలిపివేత
Honda Cars Greater Noida plant : ప్రముఖ కార్ల తయారీ కంపెనీలో హోండా కంపెనీ ఒకటి. పలు రాష్ట్రాల్లో ప్లాంట్ ఉత్పత్తులను తయారు చేస్తోంది. గ్రేటర్ నోయిడాలో కూడా దీనికి సంబంధించిన ప్లాంట్ ఉంది. అయితే..అనూహ్యంగా..ప్లాంట్లో ఉత్పత్తిని నిలిపివేసింది. కార్ల ఉత్పత్తి మొ�
2020 ఎండింగ్ ఎఫెక్టేనా? దేశంలోని పలు రాష్ట్రాల్లో భూకంపాలు
Earthquakes Hits Alwar Tremors : కరోనాతో కంటి మీద కునుకులేకుండా ఏడాది మొత్తం గడిపిన భారత ప్రజలకు ఇయర్ ఎండింగ్లో మరో కొత్త రూపంలో ఇబ్బందులు తలెత్తడం ఇప్పుడు ప్రజల్లో ఆందోళనలు కలిగిస్తున్నాయి. ఏడాది ఆరంభంలోనే దేశంలోని ప్రతి ఒక్కరి జీవితాల్లోకి కరోనా ప్రవేశిం�