Home » Amaravathi
ఏపీ శాసనమండలిలో సెలెక్ట్ కమిటీల ఏర్పాటుకు బ్రేక్ పడినట్లు కనిపిస్తోంది. సీఆర్డీఏ రద్దు, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లులపై సెలెక్ట్ కమిటీల ఏర్పాటు సాధ్యం కాదని శాసన మండలి కార్యాలయం స్పష్టం చేసింది.
ఆంధ్రప్రదేశ్లో ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు కల్పించారు. 18 మంది ఐపీఎస్ అధికారులకు ఏపీ ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది.
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ డేట్ ఫిక్స్ చేసుకున్నారు..ఆ.. ఇప్పుడు డేట్ ఫిక్స్ చేసుకోవడం ఏంటీ..ఇప్పటికే పలు సినిమాలకు టైం కూడా కేటాయిస్తే..ఇంకా టైం దేనికి అంటారు కదా…సినిమాల్లో నటిస్తూనే..రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు జనసేనానీ. ప్�
ఏపీలో 3 రాజధానుల వ్యవహారం కొనసాగుతుండగానే కియా మోటార్స్ తరలింపు అంశం దుమారం రేపుతోంది. కియా మోటర్స్ తరలింపు ప్రచారంపై ప్రభుత్వం సీరియస్ అయింది.
రాజధానికి అమరావతిలోనే కొనసాగించాలనే డిమాండ్ తో రైతులు చేస్తున్న నిరసన దీక్షలు 52వ రోజుకు చేరుకున్నాయి. కానీ ఇప్పటి వరకూ సీఎం జగన్ నుంచి ఎటువంటి స్పందనా లేదు. మూడు రాజధానులు చేసి తీరుతాం..ఎడ్మినిస్ట్రేషన్ రాజధానిగా విశాఖేననే దృక్పధంతోనే ఉన్�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అంశాన్ని బుధవారం టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ లోక్ సభలో లేవనెత్తారు. అభివృద్ధి వికేంద్రీకరణ అంటూ వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులను తెరపైకి తెచ్చిందని తెలిపారు.
రాజధాని రైతులతో సీఎం జగన్ భేటీ అయ్యారు. ఎవ్వరికీ అన్యాయం చేయడం లేదని తెలిపారు. అన్ని ప్రాంతాలకు న్యాయం చేస్తున్నామని చెప్పారు.
ఏపీ సీఎం జగన్ తో రాజధాని ప్రాంత రైతుల భేటీ అయ్యారు. ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, శ్రీదేవితో కలిసి రైతులు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లారు.
అమరావతి భూముల కొనుగోలు సంబంధించి సీఐడీ దూకుడు పెంచింది. కేబినెట్ సబ్ కమిటీ నివేదిక ఆధారంగా సీఐడీ విచారణ ముమ్మరం చేసింది. అమరావతిలో 4వేల ఎకరాల భూముల కొనుగోళ్లలో అక్రమాలు జరిగినట్టుగా కేబినెట్ సబ్కమిటీ ఇప్పటికే నివేదిక సిద్ధం చేసింది. ఈ �
రాజధాని కేసులను వాదించేందుకు న్యాయవాదికి 5 కోట్లు ఇస్తూ జారీ చేసిన జీవోను రద్దు చేయాలని…. హైకోర్టులో పిల్ దాఖలైంది. అమరావతి మండలం వైకుంఠపురానికి చెందిన సుధాకర్ బాబు దీనిపై హైకోర్టును ఆశ్రయించారు. కోటి రూపాయలు అడ్వాన్సుగా చెల్లించాలని �