Home » Amaravathi
ప్రభుత్వం తరపున వాదించడానికి ముకుల్ రోహత్గికి రూ. 5 కోట్లు చెల్లిస్తున్నారని, రూ. కోటి అడ్వాన్స్ ఇచ్చారని ఆరోపించారు ప్రతిపక్ష నేత చంద్రబాబు. ఒక్క న్యాయవాదికి అంత డబ్బు ఎలా చెల్లిస్తారని ప్రశ్నించారు. ప్రముఖ న్యాయవాదులందరినీ జగన్ ప్రభుత్వ�
అమరావతి భూసమీకరణలో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్పై సమగ్ర విచారణ జరిపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శాసనసభ ఏకగ్రీవ తీర్మానం ఆమోదించింది.
పరిపాలనా వికేంద్రీకరణ, CRDA బిల్లులను సెలక్ట్ కమిటీకి శాసన మండలి పంపడంతో.. మూడు రాజధానుల వ్యవహారం మరో మలుపు తిరిగింది.
రూల్ 71 అనేది అసలు దేశంలోనే ఎక్కడా లేదని ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి తెలిపారు. ఒక్క ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలోనే రూల్ 71 ఉందన్నారు.
వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులకు మండలిలో బ్రేకులు పడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వ పాలసీని తాము వ్యతిరేకిస్తూ రూల్ 71 కింద నోటిసిచ్చామని టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు తెలిపారు.
సినిమా నటుడు, జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్పై విమర్శలు కురిపించారు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. ఆయనొక రాజకీయ స్థిరత్వం లేని వ్యక్తి అని, మాట మీద నిలబడేవాడు కాదని ఆరోపించారు. విజయవాడలోని భవానీపురం 28వ డివిజన్లో మున్సి�
అమ్మ ఒడి పథకాన్ని అమలు చేసిన వైసీపీ ప్రభుత్వం.. ఇప్పుడు వసతి దీవెన, విద్యా దీవెన పథకాలపై దృష్టి పెట్టింది. వసతి దీవెన కింది ఏటా రెండు విడతల్లో 20 వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించింది.
ఏపీ శాసన మండలిలో టీడీపీ తన పంతం నెగ్గించుకుంది. రూల్ నంబర్ 71పై ఓటింగ్ జరిగింది. దీంతో ఈ రూల్ నంబర్ 71కు అనుకూలంగా 27 మంది, వ్యతిరేకంగా 11 మంది ఓటు వేయగా తటస్థంగా 9 మంది వ్యవహరించారు.
ఏపీ శాసనమండలి తెరమీదకు వచ్చింది. వైసీపీ ప్రభుత్వం దీనిని రద్దు చేస్తారనే దానిపై తెగ చర్చ నడుస్తోంది. రెండు బిల్లులను (అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులు) గట్టెక్కించుకోవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కానీ రూల్ 71ని టీడీపీ ప్రవ
వైసీపీ ప్రభుత్వానికి జనసేనానీ పవన్ కళ్యాణ్ మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వాన్ని కూల్చే వరకు జనసేన నిద్రపోదని..వైసీపీ నేతలకు అందరికీ చెబుతున్నా..నేను పవన్ కళ్యాణ్..అంటూ వ్యాఖ్యానించారు. ఏపీ రాష్ట్రంలో వైసీపీ భవిష్యత్లో అధికారంల�