Home » Amaravathi
అమరావతి రాజధాని విషయంలో వైసీపీ, టీడీపీలు రెండూ తమ స్వార్ధ ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి రాజధాని విషయాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించాయని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహా రావు ఆరోపించారు. అవినీతిమయం చేశాయి అనటానికి నిన్న అసెంబ్లీలో జరిగిన �
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల్లో మంగళవారం బంద్ కొనసాగుతోంది. అమరావతి జేఏసీ ఇచ్చిన పిలుపుతో 29 గ్రామాల్లోని వ్యాపారులు స్వఛ్ఛందంగా బంద్ లో పాల్గోంటున్నారు. బంద్ సందర్భంగా పోలీసులకు పూర్తి సహాయ నిరాకరణ చేయాలని నిర్ణ�
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజధాని గ్రామాల పర్యటన వాయిదా వేసుకున్నారు. బీజేపీతో చర్చించాక కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.
జగన్ కు రైతులు ఉగ్రవాదుల్లా కనిపిస్తున్నారా అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఒక్క రాజధానికే దిక్కు లేదు...మూడు రాజధానులు కావాలా అని అడిగారు.
మూడు రాజధానులకు నిరసనగా ఆందోళన చేపట్టిన చంద్రబాబును పోలీసులు అరెస్టు చేశారు. మందడం వరకు పాదయాత్ర చేస్తున్న చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. 3 రాజధానుల బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం లభించింది.
టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరాతి భూములకు లక్ష కోట్ల రూపాయలు వెల కట్టారని తెలిపారు. సోమవారం (జనవరి 20, 2020) ఏపీ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు.. తన బినామీలకు భూములను దోచి పెట్టారని విమర్శించారు. నిర్మాణాలకు అన�
జగన్ అంటే నాకు ద్వేషం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. చిన్నవాడైన జగన్ కు చేతులెత్తి నమస్కరిస్తున్నా.. రాజధానిపై ఆలోచించాలని కోరారు.
శివరామకృష్ణన్ కమిటీ ఎలాంటి అంశాలు చెప్పిందో ఏపీ ప్రభుత్వం వీడియో క్లిప్పింగ్స్ ద్వారా చూపెట్టింది. కమిటీ చెప్పిన విషయాలను బాబు తప్పుగా చెప్పారని తెలిపారు. అంతకంటే ముందు..సీఎం జగన్ ప్రసంగించే సమయంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో 17 మ
3 రాజుధానుల బిల్లుపై ఏపీ అసెంబ్లీలో చర్చ జరిగింది. ప్రతిపక్ష నేత చంద్రబాబు సుదీర్ఘంగా..మాట్లాడుతుండడంపై అధికారపక్షం అభ్యంతరం వ్యక్తం చేసింది. దాదాపు గంట సేపు మాట్లాడరని, ముఖ్యమంత్రి జగన్ను మాట్లాడనీయకుండా టీడీపీ కుట్రలు పన్నుతోందని సీ�