-
Home » Amaravati capital
Amaravati capital
అమరావతి నిర్మాణానికి అదనంగా రూ.14,200 కోట్లు.. ఏపీ ప్రభుత్వానికి కేంద్రం అనుమతి
Amaravati Capital :అమరావతి నిర్మాణంకోసం అదనపు రుణం తీసుకునేందుకు ఏపీ ప్రభుత్వానికి కేంద్రం అనుమతి ఇచ్చింది.
అక్కడ ఎలాంటి వరద ప్రమాదమూ లేదు: మంత్రి నారాయణ
వచ్చే వర్షాకాలంలోపు పూర్తి చేస్తామని అన్నారు. ఇవి పూర్తయితే అమరావతి రాజధానికి..
అమరావతి రాజధానిలో మంత్రి నారాయణ పర్యటన.. కీలక ప్రకటన
గతంలో అమరావతి రాజధానికి భూములు ఇవ్వని రైతులు ఇప్పుడు స్వచ్ఛందంగా ఇచ్చేందుకు సన్నద్ధమయ్యారని చెప్పారు.
అమరావతి రాజధాని నిర్మాణానికి పనులు చేపట్టాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి: సీఎస్
Nirab Kumar: రాజధాని నగరానికి భూములు ఇచ్చిన రైతుల సమస్యలు..
Amaravati Capital: త్వరగా విచారణ సాధ్యం కాదు.. అమరావతి రాజధాని కేసు విచారణ డిసెంబర్కు వాయిదా
అమరావతి రాజధానిపై దాఖలైన పటిషన్లపై విచారణ ఈ ఏడాది డిసెంబర్కు వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. కేసు అత్యవసరంగా విచారణ చేపట్టలేమని తెలిపింది.
Somu Veerraju : బీజేపీతో ఉన్నానని పవన్ కల్యాణ్ అన్నారు.. ఎవరి చర్చలు వారు చేస్తున్నారు: సోము వీర్రాజు
పల్నాడు జిల్లాలో ఇసుక దోపిడీ జరుగుతోందని.. ఆ విషయంపై ప్రజా ఛార్జిషీట్ లో వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న అన్ని ఆర్ధిక వనరులను ఈ ప్రభుత్వం దోచుకుంటుందని ఆరోపించారు.
Puvvada Sudhakar : అమరావతి ఉద్యమంలో చేయి చేయి కలిపి పోరాడుదాం : పువ్వాడ సుధాకర్
అమరావతి రాజధాని నిర్మాణం జరగకూడదని ఆర్ధిక వనరులు ఇచ్చే ప్రాంతాన్ని ఆర్ 5 జోన్ కి ఇచ్చారని పేర్కొన్నారు. నిడమర్రు గ్రామం ఎలక్ట్రానిక్ సిటీగా ఉందని...ఇక్కడ ఇవ్వాలనుకున్నారని తెలిపారు.
Supreme Court Notices : అమరావతి రాజధానిపై ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు
అమరావతి రాజధానిపై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై ప్రతివాదులకు కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 31వ తేదీలోపు అఫిడవిట్ దాఖలు చేయాలని నోటీసులు పంపింది.
Amaravati Capital: రాజధానిపై చట్టం చేసే అధికారం అసెంబ్లీకి లేదన్న హైకోర్టు
రాజధానిపై చట్టం చేసే అధికారం అసెంబ్లీకి లేదన్న హైకోర్టు
Janasena Support Farmers Padayatra : అమరావతి రాజధాని రైతుల మహా పాదయాత్రకు జనసేన మద్దతు
అమరావతి రాజధాని రైతుల మహా పాదయాత్రకు జనసేన మద్దతు తెలిపింది. రాజధాని కోసం రైతులు చేపట్టనున్న మహా పాదయాత్రకు జనసేన మద్దతు ఉంటుందని జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. అమరావతి నుంచి శ్రీకాకుళం జిల్లా అరసపల్లి వరకు 900 కిలోమీటర్ల వరకు �